Sunday, September 8, 2024
spot_img

sport news

భారత జట్టు మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌ పైమూడు కేసులు నమోదు

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ మాజీ అధికారులపై అవినీతి కేసు నమోదైంది. వీరంతా అసోసియేషన్‌ సొమ్మును దుర్వినియోగం చేశారని హైదరాబాద్‌ పోలీసులు వెల్లడిరచారు. ప్రస్తుతం వారిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘం చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సునీల్‌ కాంటే బోస్‌ ఫిర్యాదు మేరకు హెచ్‌సీఏ మాజీ...

రికీ పాంటింగ్‌ జోస్యం!..

వన్డే ప్రపంచకప్‌ విజేతగా భారత్‌ నిలుస్తుంది భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023 విజేతగా టీమిండియా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆస్ట్రే లియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ జోస్యం చెప్పాడు. మెగా టోర్నీ స్వదేశంలో జరుగుతుం డటం భారత్‌కు కలిసొస్తోందని, బలమైన జట్టుతో బరిలోకి దిగడం కూడా సానుకూలాం శంగా...

వారెవ్వా వార్నర్‌..

మరోసారి మనసులు గెలిచిన డేవిడ్‌ భాయ్‌ ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ మరోసారి అభిమానుల మనసులు దోచుకున్నాడు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ.. తోటి వాళ్లను అలరించే వార్నర్‌.. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన పోరులో గ్రౌండ్స్‌మన్‌ అవతారం ఎత్తాడు. లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో లంక తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో...

వన్డే ప్రపంచకప్‌ వర్షార్పణం..

తిరువనంతపురం : వన్డే ప్రపంచకప్‌ను వర్షం నీడలా వెంటాడుతోంది. అక్టోబర్ 5 నుంచి మెగాటోర్నీ ప్రారంభం కానుండగా.. అంతకుముందు జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. ఇప్పటికే ఇంగ్లాండ్‌తో జరగాల్సిన భారత్‌ మొదటి వార్మప్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. నేడు తిరువనంతపురం లో నెదర్లాండ్స్‌ తో జరగబోయే చివరిదైన...

హాకీ సెమీ ఫైనల్స్‌లోకి చేరిన భారత పురుషుల జట్టు.

ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు జైత్ర యాత్ర.. చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగుతున్నది. పూల్‌-ఎ లో జరిగిన అన్ని లీగ్‌ మ్యాచ్‌లలో భారత్‌ భారీ గోల్స్ తేడాతో ఘన విజయాలు నమోదు చేసింది. సోమవారం జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో కూడా బంగ్లాదేశ్‌పై 12-0 తేడాతో...

నిరాశపరచిన మ‌హిళా ష‌ట్ల‌ర్లు

నిరాశ‌ప‌రిచిన పీవీ సింధు.. థాయిలాండ్ చేతిలో ఇండియా 0-3 తేడాతో ఓటమి హాంగ్జూ : ఆసియా క్రీడ‌ల్లో భార‌త మ‌హిళ‌ల బ్యాడ్మింట్ జ‌ట్టు నిరాశ‌ప‌రిచింది. పీవీ సింధు నేతృత్వంలో ఆ బృందం పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. క్వార్ట‌ర్ ఫైన‌ల్లో థాయిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు దారుణంగా ఓడిపోయింది. శుక్ర‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో ఇండియా...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -