Sunday, September 8, 2024
spot_img

rohithsharma

సపారీతో టెస్టులోతొలిసారి కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ

విజయం కోసం కృషి చేస్తామని వెల్లడి న్యూఢిల్లీ : వన్డే వరల్డ్‌కప్‌`2023 తర్వాత టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలిసారి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయ్యాడు. దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత జట్టును రోహిత్‌ నడిపించనున్నాడు. సఫారీ గడ్డపై ఇప్పటివరకు అందని ద్రాక్షగా ఉన్న టెస్టు సిరీస్‌ను.. ఈ సారి సొంతం చేసుకుని తన...

కీలక ఆటగాళ్లకు గాయాలు

అందుకే రాణించలేకపోయాం : రోహిత్‌న్యూఢిల్లీ ; ఐసీసీ ఈవెంట్లలో వరుస ఓటములపై టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. కీలక ఆటగాళ్లంతా గాయాలతో జట్టుకు దూరమవడం ఐసీసీ ఈవెంట్లలో భారత్‌ జట్టు ఓటమికి కారణమవుతుందని చెప్పుకొచ్చాడు. ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా బలమైన జట్టుగా ఉన్నప్పటికీ దశాబ్ద కాలంగా ఒక ఐసీసీ ట్రోఫీని...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -