Sunday, September 8, 2024
spot_img

Prime Minister Narendra Modi

ప్రజాస్వామిక వ్యవస్థకు పంచాయితీలే పట్టుగొమ్మలు

జిల్లాల అభివృద్దిలో పంచాయితీ సభ్యులే కీలకం పంచాయితీ పరిషత్‌ సమావేశంలో ప్రధాని మోడీ న్యూఢిల్లీ : పంచాయతీలు ప్రజాస్వామిక వ్యవస్థకు మూల స్తంభాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. జిల్లాల అభివృద్ధి కోసం జిల్లా పంచాయతీ సభ్యులు మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. డామన్‌ అండ్‌ డయ్యూలో జరుగుతున్న క్షేత్రీయ పంచాయతీరాజ్‌ పరిషత్‌ను ఉద్దేశించి ఆయన...

హర్ ఘర్ తిరంగా..

దేశవ్యాప్తంగా ప్రారంభమైన కార్యక్రమాలు.. అహమ్మదాబాద్ జిల్లాలో తిరంగా యాత్రప్రారంభించిన అమిత్ షా.. ప్రాణత్యాగాలు అక్కర్లేదు.. దేశం కోసం జీవించాలి.. ఇండియాను ప్రతి రంగంలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళాలి : అమిత్ షా.. అహమ్మదా బాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచన శనివారం నుంచి మూడు రోజుల 'హర్ ఘర్ తిరంగ' కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా...

ప్రధాని మోడీని కలిసిన మున్సిపల్ కౌన్సిలర్ మహంకాళి హరిశ్చంద్ర గుప్త ..

గుప్తను అభినందించిన ప్రధాని మోడీ.. జనగామ : పట్టణానికి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ మహంకాళి హరిశ్చంద్ర గుప్త విజయ సంకల్పయాత్రలో భాగంగా.. హనుమకొండకు విచ్చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ ని మర్యాదపూర్వకంగా కలిశారు.. ఈ సందర్భంగా ఆయన మోడీతో మాట్లాడుతూ.. తాను 1989 నుండి బీజేపీ పార్టీలో పని చేస్తున్నానని.. రెండు పర్యాయాలు మున్సిపల్...

భారత అంతర్గ వ్యవహారలపై ఒబామా విపరీత వ్యాఖ్యలు

అతడో ప్రైవేట్‌ వ్యక్తని అంటూ శ్వేతసౌధం ఖండన.. ఒబామా తీరును దుయ్యబట్టిన రాజ్‌నాథ్‌, నిర్మలా సీతారామన్‌ వాషింగ్టన్‌ : భారత దేశంలో మైనారిటీల రక్షణ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాను అమెరికా ప్రభుత్వం సున్నితంగా పక్కనబెట్టింది. ఆయన పట్ల సమున్నత గౌరవం ఉన్నప్పటికీ, ఆయన ఓ ప్రైవేటు వ్యక్తి...

అమెరికాకు వెళ్లనున్న భారత ప్రధాని మోడీ..

న్యూ ఢిల్లీ, భార‌త ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు అమెరికాలో అధికార పర్యటన జరపనున్న సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలకడానికి భారతీయ అమెరికన్లు సమాయత్తమవుతున్నా రు. అమెరికా న్యూయార్క్ లో ఉన్న ప్రసిద్ధి గాంచిన టైం స్క్వేర్ వద్ద "ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ " ఆధ్వర్యములో మోడీకి స్వాగతం అంటూ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -