Sunday, September 8, 2024
spot_img

Prime Minister Narendra Modi

మహిళా బిల్లు కోసం ప్రధానిని ఎందుకు ప్రశ్నించలేదంటూ ఎంఎల్ సి కవిత…

సోనియాకు కవిత వేసిన ప్రశ్నపార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చర్చించడానికి తొమ్మిది అంశాలను ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లు అంశం లేకపోవడాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కల్వకుంట్ల కవిత తీవ్రంగా తప్పుపట్టారు. ప్రధానికి రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి...

ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకే మట్టి సేకరిస్తున్నాం..

వెల్లడించిన బీజేపీ నేత సుజనా చౌదరి ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకే ఏపీలో గ్రామ గ్రామాన తిరిగి మట్టి సేకరిస్తున్నామని బీజేపీ నేత సుజనా చౌదరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మేరీ మాటీ - మేరా దేశ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జాతీయ భావంతోనే మట్టిని సేకరిస్తున్నాం.. బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి...

కోవింద్‌ కమిటీ రెడీ..

జమిలీ ఎన్నికలపై కేంద్రం సీరియస్ ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు అమిత్‌ షా, అధీర్‌ రంజన్‌, గులాంనబీలకు చోటున్యూఢిల్లీ : వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌పై కేంద్ర ప్రభుత్వం శనివారం కమిటీ ఏర్పాటు చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఛైర్మన్‌గా ఈ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, లోక్‌సభలో విపక్ష...

జీ 20 సదుస్సుకై భారత్ రానున్న అమెరికన్ ప్రెసిడెంట్..

అధ్యక్షుడి పర్యటనను ధృవీకరించిన వైట్‌హౌజ్‌.. భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసెస్తున్న భారత ప్రభుత్వం.. ద్వైపాక్షిక అంశాలపై ప్రధాని మోడీతో ప్రత్యేక సమావేశం.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ జి20 సదస్సులో పాల్గొనేందుకు ఈ నెలలో భారత్‌లో పర్యటించనున్నారు. 910 తేదీల్లో ఢిల్లీలో జరిగే జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే నాలుగు రోజుల పర్యటన...

ప్రజలను గందరగోళంలో పడేస్తున్న మోడీ

అత్యవసర పార్లమెంట్‌ సమావేశాలపై అనుమానాలు వరంగల్‌ పర్యటనలో బిఆర్‌ఎస్‌ నేత వినోద్‌ కుమార్‌ వరంగల్‌ : ప్రధాని మోదీ ఇంత అత్యవసరంగా పార్లమెంట్‌ సమావేశాలు ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ అన్నారు. మోదీ పేరు చెబితేనే ఓట్లు పడతాయని ప్రభుత్వ పెద్దలు, బీజేపీ నాయకులు అనుకుంటున్నారని విమర్శించారు. సమావేశాల...

ఒకే దేశం..ఒకే ఎన్నికలపై కేంద్రం కమిటీ..

నేతృత్వం వహించనున్న మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.. జమిలీ ఎన్నికలపై దృష్టి సారించిన మోడీ సర్కార్.. జమిలీ ఎన్నికలకు తాము సిద్దమే అన్న ఎలెక్షన్ కమిషన్.. న్యూ ఢిల్లీ : దేశంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని కేంద్రం గత కొన్ని రోజులుగా కసరత్తులు చేస్తున్న...

భారత భూభాగంలో పాగా వేసిన చైనా..

ఆక్రమణలపై మోడీ పచ్చి అబద్దాలు చెబుతున్నాడు.. కార్గిల్‌ యుద్దస్మారకం వద్ద నిప్పులు చెరిగిన రాహుల్‌.. లడఖ్‌ రక్తం, డీఎన్‌ఏలలో గాంధీజీ, కాంగ్రెస్‌ భావజాలం ఉంది.. న్యూ ఢిల్లీ :భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకున్న విషయాన్ని దాచి పెడుతున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఇందులో నిజాలు దాస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. చైనా భూమిని ఆక్రమించలేదని...

ప్రపంచం మెచ్చిన రాజనీతిజ్ఞుడు మోడీ..

అత్యున్నత పురస్కారంతో సత్కరించిన గ్రీస్ ప్రభుత్వం.. గ్రీకు కౌంటర్ పార్టీ కిరియాకోస్ తో ప్రతినిధి స్థాయి చర్చలు.. గ్రీస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోడీ.. న్యూ ఢిల్లీ :గ్రీస్ తన రెండవ అత్యున్నత పౌర పురస్కారాన్ని భారత ప్రధాని మోదీకి ప్రదానం చేసింది. శుక్రవారం ఏథెన్స్‌లో గ్రీస్ అధ్యక్షురాలు కాటెరినా ఎన్. సకెల్లారోపౌలౌ ప్రధాన మంత్రి నరేంద్ర...

చందమామ దక్షిణ రారాజులం మనమే..

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు నా హ్యాట్సాఫ్ 140 కోట్ల మంది ప్రజలు సంబురాలు చేసుకునే సమయమిది మోదీ నాయకత్వంలో భారత్ కు చిరస్మరణీయమైన విజయాలు మోదీ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ :భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ (అంతరిక్ష నౌక)...

దక్షిణాఫ్రికాలో మోడీకి ఘన స్వాగతం..

సాంప్రదాయ నృత్యాలతో వెల్కమ్.. మారుమ్రోగిన వందేమాతరం నినాదాలు.. మోడీ ఒక అద్భుతమైన నాయకుడని ప్రశంసలు.. న్యూ ఢిల్లీ :బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆఫ్రికన్ నృత్యకారులు సంప్రదాయ నృత్యం చేశారు. అదే సమయంలో భారతీయ తరహా డప్పులు, వాయిద్యాలు మోగించారు. అనంతరం విమానాశ్రయంకు చేరుకున్న భారతీయ ప్రవాసులు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -