Sunday, September 8, 2024
spot_img

periodic table

పిరియాడిక్‌ టేబుల్‌, ప్రజాస్వామ్యం పాఠాలు తొలగింపు..

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మరి కొన్ని పాఠ్యాంశాలను తొలగించింది. తాజాగా పిరియాడిక్‌ టేబుల్‌ (ఆవర్తన పట్టిక), ప్రజాస్వామ్యం, శక్తి వనరులు వంటి పాఠాలను పదో తరగతి పాఠ్యపుస్తకాల నుంచి తొలగించింది. దీంతో ఎన్‌సీఈఆర్టీ టెక్ట్‌ బుక్స్‌ చదివే పదో తరగతి విద్యార్థులు ఇకపై ఈ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -