Sunday, September 8, 2024
spot_img

padmavathi

తిరుపతిలో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్‌..

కొన్ని రైళ్ల వేళల మార్పు.. మరమ్మత్తులు చేపట్టిన అధికారులు.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని తిరుపతి నగరంలోని రైల్వేస్టేషన్‌ యార్డ్‌లో పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. వెంటనే స్పందించిన రైల్వే శాఖ అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో కొన్ని రైళ్ల వేళలను మార్చారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్‌ వెళ్లాల్సిన పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ (12763)తో పాటు రాయలసీమ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -