Friday, April 26, 2024

Narendramodi

ఇజ్రాయెల్‌ పాలస్తీనా యుద్ధంపై మోడీ తీరు ఆక్షేపణీయం

న్యూఢిల్లీ : ఇజ్రాయెల్‌పాలస్తీనా యుద్ధంపై ప్రభుత్వ తీరు పట్ల ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గాజా ఆస్పత్రిపై దాడిలో పెద్దసంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మరుసటి రోజు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌హమాస్‌...

ఇండియా అనే పేరుతో ప్రజలనుతప్పుదోవ పట్టిస్తున్నారు.

‘ఇండియా’ అనే పేరు ఈస్ట్‌ ఇండియా కంపెనీలో ఉంది మమ్మల్ని వ్యతిరేకించడమే విపక్షాల ఏకైక అజెండా.. విపక్ష కూటమిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోడీ.. ప్రధాని ఆధ్వర్యంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. విపక్షాల ధోరణితో వాయిదా పడ్డ పార్లమెంట్‌..న్యూఢిల్లీ : విపక్ష కూటమి కొత్త పేరు ఇండియాపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాను ఆయన...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -