Sunday, September 8, 2024
spot_img

Minister ktr

సమ్మళిత, సమగ్ర అభివృద్ది లక్ష్యం

ప్రభుత్వ విధానాలతో భారీగా పెట్టుబడులు పెట్టుబడుల కేంద్రంగా హైదరాబాద్‌ టీఎస్‌ ఐపాస్‌ ద్వారా 24 వేల పరిశ్రమలకు అనుమతులు 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి కాళేశ్వరంపై దుష్పచ్రారం తగదు తెలంగాణ అభివృద్దిపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో కెటిఆర్‌ హైదరాబాద్‌ : సమ్మళిత, సమగ్ర అభివృద్ది లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటిశాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం...

కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ 50 ఏళ్లు వెనక్కి..

అందరం ఒక్కటై కాంగ్రెస్‌ గద్దల నుంచి తెలంగాణను కాపాడుకోవాలి. కాంగ్రెస్‌ నాయకులకు ఎద్దు, వ్యవసాయం తెలియదు. 24 గంటల కరెంటు కావాలా? 3 గంటల కరెంటు కావాలా.? కోదాడలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌.. కోదాడ : ఎన్నికలు రాగానే ప్రజలు ఆగమాగం కావొద్దు. కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ కి ఓటు వేసి భారీ మెజార్టీతో...

కేటీఆర్‌ పై ఫిర్యాదు.. చర్యలకు సిద్ధం

హైదరాబాద్‌ : మంత్రి కేటీఆర్‌ ప్రచార తీరుపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ భవనాల్లో కేటీఆర్‌ ఇంటర్వ్యూలు, న్యూస్‌ పేపర్‌లో తప్పుడు ప్రకటన ఇవ్వడంపై కాంగ్రెస్‌ కంప్లైంట్‌ చేసింది. మూడు రోజుల పాటు కేటీఆర్‌ను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ప్రభుత్వ భవనం (టిహబ్‌)లో విద్యార్థులు, యువతతో...

కాంగ్రెసోళ్లు… మళ్లీ కష్టాలే, కన్నీళ్లే

ధరణి ఎత్తేస్తే మళ్లీ రైతులు గోస పడతారు : మంత్రి కేటీఆర్‌ కామారెడ్డి : కాంగ్రెసోళ్లు ధరణి ఎత్తేసి, పట్వారీ వ్యవస్థను తీసుకురావాలని అంటున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పట్వారీ వ్యవస్థ వద్దు.. ధరణి ముద్దు అనేటోళ్లు తమకు ఓటేయాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. కామారెడ్డి నియోజకవర్గం పెద్దమల్లారెడ్డిలో నిర్వహించిన రోడ్‌ షోలో...

వికారాబాద్‌లో కేటీఆర్‌ రోడ్‌ షో..

సంక్షేమానికి పెద్దపీట వేసిన బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరిన మంత్రి కేటీఆర్‌ పాల్గొన్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు వికారాబాద్‌ : ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసిన భారత రాష్ట్ర సమితి బిఆర్‌ఎస్‌ పార్టీని ఆదరించి మూడోసారి అధికారం కట్టబెట్టాలని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. గురువారం వికారాబాద్‌ పట్టణంలో, అనంతరం మర్పల్లి మండల...

కేటీఆర్‌ కాన్వాయ్‌ని తనిఖీ చేసిన పోలీసులు

బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కాన్వాయ్‌ని పోలీసులు బుధవారం తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారం ముగించుకొని తిరిగి హైదరాబాద్‌ వెళ్తున్న ఈ క్రమంలో జిల్లాలోని రుద్రంగి చెక్ పోస్టు వద్ద మంత్రి వాహనాన్ని ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు...

శిరచ్చేదనకు..సమయమిదే..

వందతపప్పులు చేసిన శిశుపాలుడు కేసీఆర్‌ఈ ఎన్నికలతో బొందపెడితేనే యువతకు న్యాయం కల్వకుంట్ల ట్రాన్స్‌ఫార్మర్లు పేలుతాయ్‌ కాంగ్రెస్‌ రాగానే కేసీఆర్‌ కుటుంబం కరెంట్‌ కట్‌ భూదోపిడీని అడ్డుకుని బోనులో నిలబెడతాం వెయ్యెకరాల ఫామ్‌హౌజ్‌తో పేదలకు టోపీ కేటీఆర్‌కు వందెకరాల్లోజన్వాడ ఫామ్‌ హౌజ్‌ చెప్పులు లేని వారంతా ఎమ్మెల్యేలు, మంత్రులు ఎర్రబెల్లికి ఉన్న అర్హతల్లా కేసీఆర్‌తో చుట్టరికమే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెల్వకుంటే కష్టాలు తప్పవు ఉమ్మడి వరంగల్‌ జిల్లా...

తెలంగాణ ఆర్థిక ఛోదక శక్తి హైదరాబాద్‌

హైదరాబాద్‌ సహా రాష్ట్రమంతా భూముల రేట్లు అధికం దేశానికే తెలంగాణ ఒక దిక్సూచి అని : కేటీఆర్‌ హైదరాబాద్‌ : తెలంగాణ ఆర్థిక ఛోదక శక్తి హైదరాబాద్‌ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్ర జీడీపీలో 45 నుంచి 50 శాతం ఇక్కడి నుంచే వస్తున్నదని చెప్పారు. హైదరాబాద్‌ను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రం కుంటుపడుతుందన్నారు. హైదరాబాద్‌ తాజ్‌...

ప్రజాస్వామ్యంలో ఒకే ఒక్క ఆయుధం ఓటు..

మంచి అభ్యర్థులకు ఓటు వేయకపోతే వచ్చే ఐదేండ్లు శిక్ష అనుభవించాల్సి వస్తది ఎలక్షన్లు అనగానే సీటీలు, డప్పులు, అబద్దాలు, అభాండాలు, ఆరోపణలు, గోల్‌మాల్‌ 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌ ఏం చేసిందనేది విచారించాలి : ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలకుర్తి : ప్రజాస్వామ్యంలో ఒకే ఒక్క ఆయుధం ఓటు.. అది విూ తలరాతను మారుస్తది అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు....

కుల్కచర్ల రోడ్‌ షోలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌

భారీగా తరలిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు జన సంద్రోహంలో కుల్కచర్ల మండలం కరెంట్‌ కావాలా కాంగ్రెస్‌ కావాలా : కేటీఆర్‌ పరిగి : పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండలంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావ్‌ పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్‌ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్‌ షో నిర్వహించారు. రోడ్‌ షోలో భాగంగా పరిగి...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -