Sunday, September 8, 2024
spot_img

keev

ఓడపై రష్యా క్షిపణి దాడి

కీవ్‌ : ఉక్రెయిన్‌లోని ఒడెస్సా పోర్టులో ఉన్న లైబీరియా జెండాలున్న ఓడపై గురువారం రష్యా క్షిపణి దాడి జరిపింది. ఈ ఘటనలో పోర్టు కార్మికుడు మరణించారు. నౌకా సిబ్బందిగా ఉన్న ముగ్గురు ఫిలిప్పీన్స్‌ పౌరులు గాయపడ్డారు. ఈ ఓడ ఏ దేశానికి చెందినదన్న వివరాలు తెలియరాలేదు. అయితే అది చైనాకు ఇనుప ఖనిజాన్ని తరలిస్తోందని...

ఒడెసా పోర్టుపై రష్యా భీకర దాడులు

కీవ్‌ : ఉక్రెయిన్‌లోని ఒడెసా పోర్టుపై డ్రోన్లు, క్షిపణులతో రష్యా భారీ దాడులకు పాల్పడిరది. ఈ దాడుల్లో పోర్టు మౌలిక వసతులు ధ్వంసమయ్యాయి. రష్యా ప్రయోగించిన 12 కాలిబర్‌ మిస్సైళ్లలో పదకొండిరటిని, రెండు పీ`800 ఓనిక్స్‌ క్రూయిజ్‌ మిస్సైళ్లను కూల్చేసినట్లు ఉక్రెయిన్‌ రక్షణ శాఖ తెలిపింది. ఉక్రెయిన్‌ ధాన్యాన్ని నల్ల సముద్రం మీదుగా ఓడల...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -