Sunday, September 8, 2024
spot_img

kcr

ఆజ్ కి బాత్

దశాబ్ది ఉత్సవాలు దేనికి ?1200 మంది అమరవీరుల ఆశయాలు నెరవేర్చనందుకా?ఉద్యమ ద్రోహులకు పదవులు కట్టబెట్టినందుకా?మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినందుకా?డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల హామీలతో పేదలను మోసం చేసినందుకా?దళితులకు మూడెకరాల భూమి అంటూఎకరం భూమి కూడా పంచనందుకా?గొల్ల - కురుమలకు, బెస్త - ముదిరాజులకు,మాల - మాదిగలకు, ఆదివాసి-గిరిజనులకుచిచ్చు పెట్టినందుకా?ధరణి పేరుతో...

వీరులారా వందనం.

వీరులారా వందనం.. అమరులారా వందనంఅంటూ ఎలుగెత్తి చాటిన దరువు ఎల్లన్న..హృదయ వేదన ఎక్కడ పోయింది.. ?తెలంగాణ అమరవీరుల కన్నీటిలో కరిగిపోయింది..ఉన్నత విద్య నభ్యసించిన ఎల్లన్న ఆక్రోశం ఆవిరైపోయింది..తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ప్రజలనువుత్తేజులని చేసిన దరువు ఎల్లన్న లాంటిమహోన్నతుల ఆశయాలను అధః పాతాళానికితొక్కిన దొరతనం ఫలితం అనుభవించక తప్పదు..విప్లవ వీరుల కళ్లనుంచి కారిన రక్తపు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -