Sunday, September 8, 2024
spot_img

janagama kabadi association

పల్లా రాజేశ్వర రెడ్డి ని కలిసిన జనగామ జిల్లా కబడ్డీఅసోషియేషన్ అధ్యక్షులు చిట్ల ఉపేందర్ రెడ్డి..

శనివారం రోజు బీ.ఆర్.ఎస్. రాష్ట్ర నాయకులు, జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు చిట్ల ఉపేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని హైదరాబాద్ లోని తన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -