ప్రభుత్వం హామీతో వెనక్కి తగ్గిన జూడాలు
ప్రతి నెల 15వ తేదీ లోపు స్టైఫండ్ విడుదల చేస్తామన్న మంత్రి దామోదర
కొత్త ఉస్మానియా ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తామని మంత్రి హామీ
హైదరాబాద్ : ఆరోగ్య శాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహతో జూనియర్ డాక్టర్ల చర్చలు సఫలమయ్యాయి. మంగళవారం మంత్రి దామోదర రాజనర్సింహతో జూనియర్ డాక్టర్లు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా...
గత ప్రభుత్వానికి ప్రకృతి ఎన్నిసార్లు హెచ్చరించినాదానిని అవహేళన చేసిన ప్రభుత్వానికి ఓటమితప్పలేదు.. రాష్ట్ర నిరుద్యోగుల మరియు ప్రకృతిపాపం సార్ పాలిట శాపంగా మారింది.. సారుచేసిన పెంటకు ఇపుడు ఎమ్మెల్యేలు, మంత్రులునెత్తి పట్టుకుంటున్నారు. ఏంచేయాలో అర్థం కాకఫైల్స్ చింపేస్తున్నారు,ఫర్నిచర్ ఎత్తుకపోతున్నారు.నీకేమి సారూ… కాలు ఇరిగి హాస్పటల్లోపడుకున్నావ్.. కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి అన్నిపదవులు పంచినా.. కీలక పదవులు...
షబ్బీర్ అలీ, సీతక్కతో కలిసి ఆసుపత్రికి రేవంత్
వైద్యులను అడిగి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా
అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాలి
మంచి పాలన కోసం కేసీఆర్ సూచనలు అవసరం
వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బాటలోనే రేవంత్ రెడ్డి
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. బాత్రూమ్లో...
ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వన్డేలకు ప్రకటించిన రిటైర్ మెంట్ ను కూడా పక్కనబెట్టి ఇటీవల వరల్డ్ కప్ లో ఆడిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో పలు మ్యాచ్ లకు దూరంగా ఉన్న స్టోక్స్… ఆ తర్వాత బరిలో దిగి కొద్దిమేర రాణించినప్పటికీ ఇంగ్లండ్ జట్టుకు ఘోర పరాజయాలు మాత్రం...
అత్యవసర విభాగాల్లోని రోగులు వేరే చోటుకి తరలింపు
అమెరికాలో సైబర్ నేరగాళ్లు థ్యాంక్స్గివింగ్ సెలవు రోజున రెచ్చిపోయాయి. పలు రాష్ట్రాల్లోని ఆస్పత్రులపై సైబర్ దాడులకు పాల్పడ్డారు. వెబ్సైట్లను హ్యాక్ చేయడంతో అత్యవసర వైద్య సేవలు, ఇతర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. టెక్సాస్, న్యూ జెర్సీ, న్యూ మెక్సికో, ఓక్లహామాల్లోని 30 ఆసుపత్రుల్లో అర్డెంట్ హెల్త్...
ఇద్దరు వ్యక్తులు దుర్మరణం
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం మండలం కోమటికుంట గ్రామం వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్పై ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఘటనా స్థలిలోనే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన మరొకరిని 108 వాహనంలో...
ఆస్పత్రి సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు
బందీల విడుదలపై హమాస్తో చర్చలు
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ ఒకేసారి ఐదువేల రాకెట్లతో దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇజ్రాయెల్ సైతం హమాస్పై యుద్ధం ప్రకటించింది. హమాస్ ను అంతం చేయడమే లక్ష్యంగా గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ సైన్యం విరుచుపడుతోంది....
గాజా : గాజాలోని షిఫా హాస్పిటల్ కాంప్లెక్స్లో ఉన్న హమాస్ టన్నెల్ వీడియోను ఇజ్రాయిల్ రక్షణ దళాలు రిలీజ్ చేశాయి. టన్నెల్కు చెందిన ఎంట్రీ ఉన్న ప్రాంతాన్ని ఐడీఎఫ్ గుర్తించింది. ఎక్స్ అకౌంట్లో ఆ వీడియోను, ఫోటోలను రిలీజ్ చేశారు. గాజా సిటీలో ఉన్న షిఫా ఆస్పత్రికి ఈ టన్నెల్నే దారిగా హమాస్ వాడుతున్నట్లు...
గాజా సిటీ : హమాస్ ఉగ్రవాదులను వెంటాడుతున్న ఇజ్రాయిల్ రక్షణ దళాలు.. ప్రస్తుతం గాజాలో ఉన్న ప్రధాన అల్ షిఫా ఆస్పత్రి లోకి ఎంటరయ్యారు. మరుభూమిగా మారిన ఆ హాస్పిటల్ను హమాస్ ఉగ్రవాదుల చెర నుంచి విముక్తి చేసే లక్ష్యంతో ఐడీఎఫ్ ముందుకు వెళ్తోంది. స్థానిక ప్రజల్ని ఆస్పత్రిలో బందీలుగా చేసిన హమాస్పై ఐడీఎఫ్...
నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు, సిబ్బంది
కాళ్ళు మొక్కిన కనికరించని వైద్యులు
చావు కబురు సల్లగా చెప్పిన హాస్పటల్ సిబ్బంది
నిర్లక్ష్యం వహించిన వైద్యురాలు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి
సూర్యాపేట : వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందిన సంఘటన గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రాల్లోని మాతా శిశు కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పెన్ పహాడ్...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...