Sunday, September 8, 2024
spot_img

heavy rain

తమిళనాడులో భారీ వర్షాలు

ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వానలు స్కూల్స్‌, కాలేజీలకు సెలవులు ప్రకటించిన అధికారులు చెన్నై : ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ రాష్ట్ర వ్యాప్తంగాలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజా జీవరణం అస్తవ్యస్తమవుతోంది. ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు, తమిళనాడులోని 5 రాష్ట్రాల్లో వర్షం...

సిక్కింను ముంచెత్తిన ఆకస్మిక వరదలు

వరదల్లో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు గ్యాంగ్‌టక్‌ : ఈశాన్య రాష్ట్రం సిక్కింను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. గత రాత్రి కురిసిన కుండపోత వర్షానికి ఉత్తర సిక్కింలోని లాచెన్‌ లోయలో గల తీస్తా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో వరదలు సంభవించాయి. ఈ వరదల్లో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు రక్షణశాఖ వర్గాలు...

టీమిండియా, ఇంగ్లండ్ వార్మప్ మ్యాచ్ రద్దు

అడ్డంకిగా మారిన వర్షం నిరాశలో అభిమానులు టీమిండియాకు మరోసారి వరుణుడు అడ్డంకిగా మారాడు. ఇవాళ ఇంగ్లండ్ తో టీమిండియా వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉండగా, వర్షం కారణంగా మ్యాచ్ ఇంతవరకు ప్రారంభం కానేలేదు. ఈ మ్యాచ్ కు గువాహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే...

భాగ్యనగరంలో కుండపోత వర్షం..

గణేష్ నిమజ్జనాలకు తీవ్ర ఆటంకం.. మరో మూడురోజులు ఇదే పరిస్థితి అన్న అధికారులు.. తెలంగాణాలో ఎల్లో అలెర్ట్.. హైదరాబాద్ : హైదరాబాద్ నగరాన్ని మళ్లీ వామదేవుడు పలకరించాడు. ముఖ్యంగా జంట నగరాల్లో వరణుడు ఈదురుగాలులతో కూడిన వర్షంతో తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బుధవారం ఆకాశం మేఘావృతమై పలుచోట్ల సాయంత్రం నుండి కుండపోత వర్షం కురుస్తోంది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షంతో...

అత్యవసరమైతేనే బయటకు రావాలి

భాగ్యనగరంలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలన్ని జలమయం ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రాఫిక్.. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి.. హెచ్చరించిన అధికారులు.. హైదరాబాద్ : హైదరాబాద్‌ నగరంపై వరుణుడు మరోసారి తన ప్రతాపం చూపించాడు. గురువారం మధ్యాహ్నం వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం కాస్త సాయంత్రం సమయంలో ఒక్కసారిగా మారిపోయింది. మేఘావృతం కాకుండానే కుండపోతగా వర్షం కుమ్మరించింది. ఉన్నట్టుండి కురిసిన భారీ...

కన్నీటి వరద

హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వానలు మరో రెండ్రోజులు ఉంటాయని హెచ్చరిక నీటమునిగిన మేడ్చల్‌ జిల్లా మైసమ్మ గూడ ప్రాంతం ట్రాక్టర్లలో హాస్టల్‌ విద్యార్థినుల తరలించిన పోలీసులు కబ్జాకు గురవుతున్న చెరువులు, నాలాలు పట్టించుకోని అధికారులు, పాలక ప్రభుత్వంఒక్కసారి భారీ వర్షం కురిస్తే చాలు మహానగరం ఆగమాగమైపోతోంది.. జనజీవనం అతలాకుతలమై పోతోంది.. అమాయకుల ప్రాణాలు నీటిలో కలిసిపోతున్నాయి.. ఈ పాపం ఎవరిది..?...

ఉద్యోగుల‌కు భారీ వ‌ర్షాల కారణంగా నగర పోలీసుల సూచన…

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో ఐటీ ఉద్యోగుల‌కు న‌గ‌ర పోలీసులు కీల‌క సూచ‌న చేశారు. న‌గ‌రంలో అత్య‌ధిక వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో ఐటీ ఉద్యోగులంతా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని పోలీసులు కోరారు. వ‌ర్క్ ఫ్రం హోమ్‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని సూచించారు. అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప ఇండ్ల...

తెలంగాణ‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌..!

హైద‌రాబాద్ : బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరంపై అల్ప‌పీడనం ఏర్ప‌డిన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. అల్పపీడ‌న ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. తెలంగాణ జిల్లాల్లో మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం...

రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు అతిభారీ వర్షాలు..

హైదరాబాద్‌: అల్పపీడన ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు. వర్షాలు కురిసే సూచనలున్నాయని హైదాబాద్‌ వాతావరణశాఖ తెలిపింది. ఈరోజు, రేపు నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల,...

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హెచ్చరిక..

నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం.. వివరాలు తెలిపిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. హైదరాబాద్‌ : తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది.ఆదిలాబాద్‌, కొమురం భీం...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -