Sunday, September 8, 2024
spot_img

head office

కాంగ్రెస్ ఆకస్మిక ధర్నా..

జీ.హెచ్.ఎం.సి. ప్రధాన కార్యాలయం ముందు నిరసన.. నగరంలో వరదలకు ప్రజలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోవడం లేదు.. ధర్నాతో ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితులు.. గన్ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు.. హైదరాబాద్‌లో వరదలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -