Sunday, September 8, 2024
spot_img

g-20

ఢిల్లీ 5 స్టార్ హోట‌ల్‌ తాజ్ ప్యాలెస్ లో అనుమానస్పదం…

న్యూఢిల్లీ: ఢిల్లీలో జ‌రిగిన జీ20 స‌మావేశాల‌కు చైనా ప్ర‌తినిధులు హాజ‌రైన విష‌యం తెలిసిందే. తాజ్ ప్యాలెస్ హోట‌ల్‌లో బ‌స చేసిన ఆ ప్ర‌తినిధుల వ‌ద్ద ఉన్న రెండు బ్యాగులు క‌ల‌క‌లం సృష్టించాయి. విభిన్న‌మైన ఆకృతిలో ఉన్న ఆ బ్యాగ్‌ల‌ను పూర్తిగా చెక్ చేయాల‌ని సెక్యూర్టీ సిబ్బంది కోరింది. కానీ డిప్లమాటిక్ ప్రోటోకాల్ అంటూ చైనా...

కెనాడాకు తిరుగుముఖం పట్టిన కెనాడా ప్రధాని

న్యూఢిల్లీ : జీ20 సదస్సు కోసం భారత్‌ వచ్చిన కెనాడా ప్రధాని విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రస్తుతం భారత్‌లోనే చిక్కుకుపోయారు. విమానంలో సాంకేతిక లోపాన్ని సరిదిద్దే ప్రయత్నాలు ఊపందుకోవడంతో మంగళవారం ఆయన కెనడాకు తిరుగుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు కెనడా నుంచి ట్రూడో కోసం బయలుదేరిన బ్యాకప్‌ విమానాన్ని...

ముగిసిన జీ20 సమావేశాలు

భారతదేశ అధ్యక్షతన జరిగిన జీ20 సదస్సు విజయవంతంమైంది. ఈ సదస్సు అనేక విధాలుగా చారిత్రత్మకమైనదిగా నిలిచింది. వసుదైక కుటుంబం.. ఒకే భూమి.. ఒకే కుటుంబం’ అనే నినాదం తో భారత్‌ మొదటిసారిగా జీ20 శిఖరాగ్ర సదస్సును నిర్వహిం చింది. ఢల్లీిలో శనివారం ప్రారంభమైన ఈ సదస్సు రెండు రోజు లు జరిగింది. అధ్యక్ష హోదాలో...

జీ20 నిర్వహణ అద్భుతం

భారత్‌పై జీ20 నేతల ప్రశంసలు సదస్సుపై సభ్య దేశాల అధినేతల హర్షంన్యూఢిల్లీ : ఢిల్లీ లో జరిగిన 18వ జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుపై అన్ని దేశాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. ఉక్రెయిన్‌ అంశంపై భిన్న వైఖరులు కలిగి ఉన్న అమెరికా, రష్యా కూడా సదస్సు నిర్వహణ అద్భుతంగా జరిగిందని తెలిపాయి. జీ20లోని ప్రధాన భావన...

అట్టహాసంగా జి20 సదస్సు ప్రారంభం

సదస్సును ప్రారంభించిన ప్రధాని మోడీ మొరాకో భూకంప మృతులకు నివాళి జీ20 దేశాల కూటమిలో ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం న్యూఢిల్లీ : భారత్‌ తొలిసారిగా అతిథ్యమిస్తున్న జీ20 శిఖరాగ్ర సదస్సు ఢిల్లీ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రపంచ దేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సదస్సు ప్రారంభించారు. తన ప్రసంగంతో మోడీ...

రేపటి నుండి జి-20 శిఖరాగ్ర సదస్సు

ముస్తాబైన దేశ రాజధాని హస్తిన పలు దేశాల నేతల రాకతో హడావిడి భారీగా బందోబస్తు కల్పించిన ప్రభుత్వం న్యూఢిల్లీ : రెండ్రోజుల పాటు జరిగే జి-20 శిఖరాగ్ర సమావేశాలకు భారతదేశం తొలిసారి ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇందుకోసం దేశ రాజదాని హస్తిన ముస్తాబయ్యింది. శనివారం నుండి రెండు రోజుల పాటు జరిగే సమావేశం కోసం దేశ రాజధాని ఢిల్లీ సర్వాంగసుందరంగా...

కేంద్ర కార్యాలయాలకు 3 రోజలు సెలవులు..

సెప్టెంబర్ 7 నుంచి 10 వరకు ఢిల్లీలో జీ-20 సదస్సు.. పూర్తిగా 3రోజులు మూతపడనున్న ఢిల్లీ.. 7 వతేదీ అర్దరాత్రి నుంచి నిబంధనలు అమల్లోకి.. జి - 20 సదస్సు కారణంగా సెప్టెంబర్‌లో దేశ రాజధాని ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. సెప్టెంబరు 9, 10 తేదీలలో జి - 20...

కేంద్రీయ విశ్వవిద్యాలయం, శివరాం పల్లిలో జీ 20 ఎన్.ఈ.సి. ప్రోగ్రాం..

కేంద్రీయ విద్యాలయ శివరాం పల్లి లో జీ 20 ఎన్.ఈ.పీ. 2020, పునాది అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం కార్యక్రమాలులో భాగంగా "జన్ భాగేదరి" ఈవెంట్స్ విద్యార్థులు నిర్వహించారు. పోస్టర్ మేకింగ్, కథ చెప్పడం, సామాజిక అవగాహన కోసం ర్యాలీ, ఇతర కార్యక్రమాలు పాఠశాలలో నిర్వహించబడ్డాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను కార్యక్రమాలలో పాల్గొనేలా ప్రోత్సహించారు..
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -