Sunday, September 8, 2024
spot_img

exise officers

కురుమూర్తి జాతరలో మద్యం జోరు

ఆందోళనలో భక్తులు.. పట్టించుకోని ఎక్సైజ్‌ అధికారులు.. దేవరకద్ర : మహబూబ్నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని పేదల తిరుపతి కురు మూర్తి జాతరలో అక్రమ మద్యం, డబ్బు ఏరులై పారుతుంది. అడ్డు అదుపు లేకుండా, రాత్రి, పగలు తేడా లేకుండా అక్రమ మద్యం అమ్మకాలు జరిపి అమాయక కురుమూర్తి స్వామి జాతర దర్శననికి వచ్చే భక్తులను పీడిస్తున్నారు. అక్రమ...

కాటేస్తున్న కల్తీకల్లు..

గోల్నాక శ్రీ సాయి దుర్గ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఆవరణలో కల్తీ కల్లు విక్రయాలు పట్టించుకోని ఎక్సైజ్‌ శాఖ అధికారులు కల్తీకల్లుకు బానిసలవుతున్న సామాన్యులు మామూళ్ల మత్తులో ఎక్సైజ్‌ శాఖ గతంలో ఆన్‌ సేఫ్‌ అని నిర్ధారించినస్టేట్‌ ఫుడ్‌ లేబొరేటరీ కల్లు కాపౌండ్‌ అనుమతులనురద్దు చేయాలన్న స్థానికులు హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): గోల్నాక (నల్లకుంట ఫూల్‌ బాగ్‌) శ్రీ సాయి దుర్గ బార్‌...

కల్లు దుకాణాలపై ఎక్సైజ్‌ దాడులు

అక్రమంగా నిలవచేసిన 1766 లీటర్ల కల్లు పారబోత కర్ణాటక రాష్ట్రానికి చెందిన లిక్కర్‌ బాటిల్లతో ఉన్నరెండు బ్యాగులు స్వాధీనం వివరాలు వెల్లడిరచిన అసిస్టెంట్‌ ఎక్సైజ్‌సూపరింటెండెంట్‌ జే. జీవన్‌ కిరణ్‌ వికారాబాద్‌ జిల్లా : వికారాబాద్‌ జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన కల్లు దుకాణాలపై ఎక్సైజ్‌ అధికా రులు దాడులు నిర్వహించారు. రంగారెడ్డి జోన్‌ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అసిస్టెంట్‌...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -