Sunday, September 8, 2024
spot_img

enforcement direcdtorrate

సారీ నేను రాలేను.. ఏమనుకోకండి

ఈడీ నోటీసులకు స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది అందుచేత విచారణకు హాజరుకాలేనని విచారణాధికారికి ఈ మెయిల్ ద్వారా సమాధానం పంపిన కవిత సుప్రీం తీర్పు వచ్చే వరకు ఈడీ అధికారులు వెయిట్ చేస్తారా? విచారణకు రావాలని మరోసారి నోటీసులు పంపిస్తారా అనేది తేలాలి? హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సోమవారం కీలక...

రేవంత్‌రెడ్డిపై ఈడికి ఫిర్యాదు చేస్తాం

హైదరాబాద్‌ : టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ టికెట్లను కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని గద్వాల్‌ కాంగ్రెస్‌ నేత కురువ విజయ్‌ కుమార్‌ ఈడీకి ఫిర్యాదు చేశారు. టికెట్లు అమ్ముకున్న డబ్బులతో మనీ ల్యాండరింగ్‌ జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు విజయ్‌ కుమార్‌. రేవంత్‌ రెడ్డిపై సమగ్ర విచారణ జరపాలని ఈడీకి విజ్ఞప్తి చేశారు....

ఆజ్ కి బాత్..

ఫాఫమ్ అక్కకు.. మోడీ నోటీసుకు..ఈడీ నోటీసుకు తేడా తెలువదు…అక్కో ఈడీ నోటీసు కాబట్టే విచారణ..లేకుంటే సీదా ఆచరణ…అక్కో లిక్కర్ స్కాం ఆరోపణలు కేవలంమీ వ్యక్తిగతం అనుకున్నపార్టీ లీగల్ టీం మీకు కవచమా?అంటే ఈ స్కాములో మొత్తం గులాబీ గూడుఅంతా శామిల్ ఉందన్నమాట…వాహ్ రాణి వాహ్! తెలంగాణ నీకు అర్ధమౌతుందా? గిరీష్ ధర్మోని..
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -