Sunday, September 8, 2024
spot_img

earthqueke

నేపాల్‌ లో మరోసారి భూకంపం..

రిక్టర్‌ స్కేల్‌పై 4.1గా తీవ్రత నమోదు.. వరుస భూకంపాలతో వణకి పోతున్న నేపాల్.. తీవ్ర భయాందోళనలకు గురౌతున్న పౌరులు.. న్యూ ఢిల్లీ : భారత్ కు పొరుగు దేశమైన నేపాల్‌ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా మంగళవారం ఉదయం మరోసారి అక్కడ భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున 4:17 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం...

అఫ్గానిస్థాన్‌లో స్వల్ప భూకంపం..

రిక్టర్‌ స్కేలుపై 4.4 గా తీవ్రత నమోదు.. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.. ఆఫ్ఘనిస్తాన్ లో తరచూ భూమి కంపిస్తుందన్న అధికారులు.. కాబూల్‌ :అఫ్గానిస్థాన్‌లోని ఫైజాబాద్‌లో భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం 7.08 గంటలకు ఫైజాబాద్‌లో స్వల్పంగా భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.4 గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ ప్రకటించింది. ఫైజాబాద్‌కు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -