Sunday, September 8, 2024
spot_img

drugs

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో డ్ర‌గ్స్ స్వాధీనం చేసుకున్న పోలీస్ అధికారులు..

హైద‌రాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్ర‌గ్స్ ప‌ట్టుకున్నారు. రూ. 50 కోట్ల విలువైన 5 కిలోల కొకైన్‌ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సింగ‌పూర్, ఢిల్లీ నుంచి డ్ర‌గ్స్ త‌ర‌లిస్తున్న‌ట్లు గుర్తించామ‌ని అధికారులు పేర్కొన్నారు. హ్యాండ్ బ్యాగ్‌లో బ్రౌన్ టేపు వేసి డ్ర‌గ్స్ త‌ర‌లిస్తుండ‌గా, గుర్తించి సీజ్ చేసిన‌ట్లు తెలిపారు. ఈ డ్ర‌గ్స్...

హైదరాబాద్‌లో రేవ్‌పార్టీ…

సినీ నిర్మాతతో పాటు మిగతా ఐదురుగురు ప్రముఖులు అరెస్టుహైదరాబాద్‌ మాదాపూర్‌లో రేవ్‌పార్టీని పోలీసులు భగ్నం చేశారు. మాదాపూర్‌లోని ఓ సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌లో బుధవారం అర్ధరాత్రి సమయంలో రేవ్‌పార్టీ నిర్వహిస్తుండగా నార్కోటిక్స్‌ బ్యూరో అధికారులు దాడులు చేశారు. ఈ క్రమంలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. సినీ నిర్మాత వెంకట్‌ సహా ఐదుగురు ప్రముఖులను అధికారులు...

బాలల అక్రమ రవాణాను ఇకనైనా నివారించలేమా?

ప్రపంచ వ్యాప్తంగా అనాధ బాల, బాలికలను అపహరించే మూఠాలు పెరిగిపోతున్నాయి. కాసులకోసం కక్కుర్తిపడి డ్రగ్స్‌, ఆయుధాల అక్రమ రవాణా సరసన,మానవ అపహరణ కూడా చేరిపోయింది.ఇది నేరప్రపంచంలో లాభసాటి వ్యాపార వస్తువుగా చెలామణి అవుతుంది. 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న బాల,బాలికలను ఎక్కువగా కొన్ని నేరస్తుల గ్యాంగులు అక్రమ రవాణా చేస్తున్నాయి.లభిస్తున్న సమాచారాన్నిలోతుగా పరిశీలించి...

యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండండి : కోటి రెడ్డి ఐపిఎస్‌

బంగారు జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకోవద్దు ఎక్కడైనా మత్తు పదార్థాల అమ్ముతున్నట్టు అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి ప్రజల్ని కోరిన జిల్లా ఎస్పీ ఎన్‌.కోటి రెడ్డి ఐపిఎస్‌వికారాబాద్‌ జిల్లా: జిల్లాలోని యువకులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ లక్ష్యాల కొరకు శ్రమించాలని జిల్లా ఎస్పీ కోటి రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఎస్పీ ఒక ప్రకటనలో...

గంజాయికి యువత దూరంగా ఉండాలి

విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా.. సైబర్‌ నేరాల పట్ల యువత అప్రమతంగా ఉండాలి.. ఖమ్మం రూరల్‌ ఏసీసీ బస్వారెడ్డినేలకొండపల్లి : గంజా యి అక్రమ రవాణా పై ఉక్కు పాదం మోపనున్నట్లు ఖమ్మం రూరల్‌ ఏసీపీ జీ.బస్వారెడ్డి తెలిపారు. నేలకొండపల్లి పోలీస్‌ స్టేషన్‌ ను శుక్రవారం ఆకస్మి కంగా తనిఖీ చేసిన ఆయన పలు రికార్డులను పరిశీలించారు....

విచ్చలవిడిగా మద్యం, మాదకద్రవ్యాల అమ్మకాలపై ఎక్సైజ్ శాఖఅధికారులను ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్..

మాదకద్రవ్యాలు, డ్రగ్స్, గంజాయి అరికట్టడంలో ఎక్సైజ్ శాఖ పూర్తిగా విఫలం.. ఉప్పల్ ఎక్సైజ్ శాఖ సిఐ, ఎస్సైలను నీలదీసిన బిజైవైయం.. ఉప్పల్ నియోజకవర్గంలో డ్రగ్స్, గంజాయి, మాదకద్రవ్యాలు విచ్చల విడిగా అమ్మకాలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే ఏన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు.. ఉప్పల్ అసెంబ్లీ బిజైవైయం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నేలపై కూర్చొని నిరసన తెలపడం జరిగింది.. ఈ...

కేపీ చౌద‌రీ టూ తేజ చౌద‌రీ..

డ్ర‌గ్స్ మాఫియా కూక‌టి వేళ్ల‌ను పెకిలిస్తున్న అధికారులు.. మ‌త్తుకి కేరాఫ్ ఆడ్ర‌స్ గా గ‌చ్చిబౌలి ఇన్ఫినిటీ ఫుడ్ కోర్టు.. ర‌ఘు తేజ డ్ర‌గ్స్ దందా గురించి ముందే హెచ్చరించిన ఆదాబ్.. కేపీ చౌదరి కస్టడీ రిపోర్ట్ తో మ‌రోసారి విచార‌ణ‌కు ర‌ఘు తేజ‌.. విచార‌ణ పేరుతో రెడ్ హ్యాండెడ్ అంటూ డ్రామా..? అరెస్ట్ చేయ‌కుండా డ్ర‌గ్స్ మూలాలు ఎలా భ‌య‌ట‌ప‌డుతాయి..? తేజ చౌద‌రీ...

డ్రగ్స్ ఖిల్లాగా.. ఖమ్మం జిల్లా.. !

కెపి చౌదరి ఖమ్మం లింకులన్నీ అక్కడివేనా. హై సెక్యూరిటీ జోన్ ను షెల్టర్ జోన్ గా ఎలా మార్చారు. నార్కోటిక్స్ బ్యూరో స్పెషల్ ఆపరేషన్ మొదలైందా..? ఆదాబ్ కథనాలతో ప్రముఖులకు వెన్నులో వణకు.. కథ కంచికి చేరుతుందా..? ఒత్తిళ్లతో నీరుగారిపోతుందా..? ఖమ్మం,సంచలనం సృష్టించిన మాదక ద్రవ్యాల సరఫరా కేసులో పోలీసుల అదుపులో ఉన్న టాలీవుడ్ నిర్మాత కెపి చౌదరి వ్యవహారాలపై తెలంగాణా...

తెలంగాణలో అలజడి..

ఐటీ రైడ్స్ తో అట్టడుగుతున్న రాష్ట్రం.. బీ.ఆర్.ఎస్. పార్టీలో మొదలైన టెన్షన్.. అదుపులో డెక్కన్ క్రానికల్ వెంకటరామి రెడ్డి.. డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీ నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్.. అందరి చూపు సూత్రధారుల వైపే… ( అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు ) తెలంగాణలో.. తెల, తెల్లవారుతుండగానే రాజకీయ, ఆర్థిక, సినీ వర్గాలు నిర్ఘాంతపోయే సంఘటనలు వెలుగుచూశాయి. ఎక్కడ దొంగలు అక్కడ...

ఇన్ఫినిటీ ఫుడ్ కోర్టు చుట్టూ పొలిటికల్ గేమ్..

డ్ర‌గ్స్ దందా అక్క‌డ నుంచే స్టార్ట్ అయ్యిందని పోలీసుల డౌట్.. ఎఫ్‌సీఐ కాల‌నీ రోడ్లు క‌బ్జా చేసి మరీ ఫుడ్ కోర్టు నిర్మాణం.. కోర్టు అదేశాల‌తో కూల్చివేసిన జీహెచ్ఎంసీ సిబ్బంది.. అయినా సరే అక్కడే మకాం వేసిన డ్రగ్స్ మాఫియా.. పోజిష‌న్ కోసం లీజ‌ర్, లీజీ ఫైటింగ్.. ప్ర‌యివేట్ పిటిష‌న్ తో కేసు న‌మోదైనా పట్టింపులేదు.. రెండెక‌రాల భూమిని నెల‌కు 50 వేల‌కే...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -