Sunday, September 8, 2024
spot_img

drugs

ప‌ర‌బోలిక్ డ్ర‌గ్స్ కేసులో ఈడీ దాడులు..

న్యూఢిల్లీ : అశోక యూనివ‌ర్సిటీ వ్య‌వ‌స్ధాప‌కుల‌కు సంబంధించిన 17 ప్ర‌దేశాల‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ అధికారులు శుక్ర‌వారం దాడులు నిర్వ‌హించారు. మ‌నీల్యాండ‌రింగ్ నియంత్ర‌ణ చ‌ట్టం (పీఎంఎల్ఏ) కింద న‌మోదైన కేసుకు సంబంధించి ఈ దాడులు జ‌రిగాయి.ప‌ర‌బోలిక్ డ్ర‌గ్స్ కేసులో ఢిల్లీ, ముంబై, చండీఘ‌ఢ్‌, పంచ్‌కుల‌, అంబాలాలోని 17 ప్రాంతాల్లో దాడులు చేప‌ట్టారు. ఈ కేసులో ప‌ర‌బోలిక్...

హెరాయిన్ డ్రగ్ రవాణా ముఠా అరెస్ట్..

ఎస్.ఓ.టి. ఎల్.బీ. నగర్, కుషాయిగూడ పోలీసులతో కలిపి ఆపరేషన్.. హైదరాబాద్ : ఎస్.ఓ.టి. ఎల్.బీ. నగర్ బృందం.. కుషాయిగూడ పోలీసులతో కలిసి, రాజస్థాన్ రాష్ట్రం నుండి హైదరాబాద్‌కు హెరాయిన్ డ్రగ్‌ను రవాణా చేసి, అవసరమైన వినియోగదారులకు విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర డ్రగ్ పెడ్లర్‌లను అదుపులోకి తీసుకున్నారు.. వారి వద్ద నుండి దాదాపు (100) గ్రాముల హెరాయిన్...

వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌లో 12 కేజీల గంజాయి స్వాధీనం

వివరాలు వెల్లడిరచిన జిల్లా ఎక్సైజ్‌ అధికారి నవీన్‌ చంద్ర వికారాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో భాగంగా ఎక్సైజ్‌ అధికారులు నిర్వహించిన తనిఖీ లలో 12 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఎక్సైజ్‌ అధికారి నవీన్‌ చంద్ర బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వికారాబాద్‌ రైల్వే స్టేషన్లో సోదాలు జరుపగా...

రూ.19.5 లక్షల విలువగల గంజాయి పట్టివేత

కొత్తగూడెం : వాహనాల తనిఖీలో భాగంగా రూ.19.5లక్షల విలువ గల 78కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలం ఎఎస్పీ పరితోష్‌పంకజ్‌ ఉత్తర్వుల మేరకు బుధవారం ఉదయం ఆర్‌టిఎ చెక్‌పోస్ట్‌, కూనవరం రోడ్డు వద్ద ఎస్‌ఐ పివిఎన్‌.రావు , అందాసు హరీష్‌లు బలెనో కార్లో 40కిలోలు, వెనుక వస్తున్న టాటా ఇండిగోకార్లో 38కిలోల గంజాయితో చిత్రకొండ,...

పది కిలోల గంజాయి స్వాధీనం…

జల్‌పల్లి : రాచకొండ కమిసనరేట్‌ మహేశ్వరం డివిజన్‌ బాలాపూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధి శివాజీ చౌక్‌లో గంజాయి విక్రయిస్తున్నట్లు ఎల్‌.బి నగర్‌ జోన్‌ ఎస్‌ఓటి పోలీసులకు పక్క సమాచారం రావడంతో బాలాపూర్‌ పోలీసుల సహాయంతో దాడి చేసి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అల్లూరిసీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం పోలవరం గ్రామానికి చెందిన కురుసం లక్ష్మయ్య కుమారుడు కురుసం...

మాదక ద్రవ్యాల వాడకం.. ప్రమాదకరమైన వ్యసనం

దొంతాన్‌పల్లి ఐసీఎఫ్‌ఏఐ యూనివర్సిటీలో డ్రగ్స్‌పై అవగాహన సదస్సు శంకర్‌ పల్లి : శంకర్‌ పల్లి మండలం దొంతాన్‌ పల్లి పరిధిలోని ఇక్ఫాయ్‌ యునివర్సిటీలో డ్రగ్స్‌ పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్బంగా రాజేంద్రనగర్‌ డిసిపీ జగధీశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ…దేశంలో సగానికిపైగా వున్న యువత మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారు. వీరిని సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు ఉపయోగించుకుంటూ.....

డ్రగ్స్ కస్టమర్‌గా హీరో నవదీప్

మాదాపూర్‌ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం డ్రగ్స్ కస్టమర్‌గా ఉన్నాడంటూ సీపీ సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్ : గతంలో తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ డ్రగ్స్ కేసు సంచలనం కాగా.. ఇప్పుడు మరోసారి మాదాపూర్ డ్రగ్స్‌ కేసు ప్రకంపనలు సృష్టిస్తుంది. అయితే.. ఈ మాదాపూర్ డ్రగ్స్ కేసుకు సంబంధించి సంచలన విషయాలను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు....

డ్రగ్స్‌ సప్లై కేసులో లేడి కిలాడి అనురాధ అరెస్ట్‌..

48 గ్రాముల ఎం.డీ.ఎం.ఏ., 8 గ్రాముల క్రషింగ్, 51 గ్రాముల కొకైన్ సీజ్.. భర్తనుండి డైవర్స్ తీసుకున్న మహిళ చేస్తున్న దందా.. గోవాలో జేమ్స్ అనే నైజీరియన్ తో కనెక్షన్.. అనురాధపై సహకరిస్తున్న ప్రభాకర్ రెడ్డి, శివసాయి.. కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్న పోలీసులు.. హైదరాబాద : హైదరాబాద్ లో పోలీసులు డ్రగ్స్ పై గట్టి నిఘా ఉంచారు. వరుసగా...

చెక్‌ పోస్టులో రూ.17 లక్షల విలువైన గంజాయి పట్టివేత

వైరా : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం మీదుగా మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న సుమారు 17 లక్షల రూపాయల విలువైన గంజాయిని శుక్రవారం వైరా పోలీసులు పట్టుకున్నారు.కారులో అక్రమంగా తరలిస్తున్న 87 కేజీల గంజాయి తో పాటు ఈ గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. తెలంగాణలో త్వరలో...

డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన ఎస్‌ఐ రాజేందర్‌..

నార్కోటిక్స్‌ విభాగంలో పని చేస్తూ డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన ఎస్‌ఐ రాజేందర్‌ను కూకట్‌పల్లి కోర్టు పోలీస్‌ కస్టడీకి అనుమతి ఇచ్చింది. రెండురోజుల పాటు రాజేందర్‌ను రాయదుర్గం పోలీసులు విచారించనున్నారు. డ్రగ్స్‌ వ్యవహారంలో ఎస్‌ఐ రాజేందర్‌ను ఇప్పటికే సస్పెండ్‌ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఓ ఆపరేషన్‌లో భాగంగా రాజేందర్ మహారాష్ట్రకు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -