Sunday, September 8, 2024
spot_img

Deputy Speaker Padma Rao Goud

అభివృద్ధి పనులను ప్రారంభించిన పద్మారావు గౌడ్‌

సికింద్రాబాద్‌ : సికింద్రాబాద్‌ నియోజకవర్గం లోని బౌద్దనగర్‌ డివిజన్‌ లో డిప్యూటీ స్పీకర్‌ తీగుల్ల పద్మారావు గౌడ్‌ విస్తృతంగా పర్యటించారు. ఈ మేరకు డివిజన్‌ లో రూ.4 కోట్లతో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక కార్పొరేటర్‌ కంది శైలజ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్‌ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా...

ఒక్క రూపాయి’కే కార్పోరేట్‌ వైద్యం అందిస్తున్నమురుగన్‌ హాస్పిటల్‌ నుండి మరికొన్ని సేవలు

పంజాగుట్ట మురుగన్‌ హాస్పిటల్లో ఆరోగ్య శ్రీ, సి.జి.హెచ్‌.ఎస్‌, ఈ. ఎస్‌.ఐ.సి ఆయుష్మాన్‌ భారత్‌ సేవలు ప్రారంభం.. హైదరాబాద్‌ : పేద మరియు మధ్య తరగతి ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతోగడిచిన రెండు వందల రోజుల్లో 5 వేల మందికి పైగా ఒక్క రూపాయి డాక్టర్‌ కన్సల్టెంట్స్‌ ఫీజుతో వైద్య సేవలు అందించడం...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -