Sunday, September 8, 2024
spot_img

delhi liquor scam

కవిత అరెస్ట్ వెనుక సంతోష్ హస్తముందా..?

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టానిక్ మాల్స్ క‌థేంటి..? రాష్ట్రంలో బీఆర్ఎస్ హ‌యాంలోనే లిక్క‌ర్ మార్ట్‌లు బీజేపీ పెద్ద‌ల‌తో సంతోష్‌కు ఏమైనా ఒప్పందాలున్నాయా..? క‌విత అరెస్ట్‌తో క‌ల్వ‌కుంట్ల కుటుంబంలో క‌ల‌వ‌రం బీఆర్ఎస్ పార్టీ అంత‌ర్మ‌థనానికి ముగింపు ఎప్పుడు..? ఢిల్లీ లిక్కర్ స్కాం లో వందకోట్లు పెట్టుబడి పెట్టిందని కవితను అరెస్ట్ చేశారు! మరి అంతకంటే పెద్ద లిక్కర్ స్కామ్ ను వెనకుండి నడిపించిన...

క‌విత‌కో న్యాయం.. మందికో న్యాయమా.?

ఢల్లీ లిక్కర్‌ కేసులో ఇరుక్కున్న బిడ్డ కవిత కవితను పార్టీ నుంచి సస్పెండ్ ఎందుకు చేయలె చిన్న ఫిర్యాదుతో ఈటలను క్యాబినేట్‌ నుంచి బర్తరఫ్‌ గతంలో రాజయ్యపై ఆరోపణల వస్తే మంత్రి పదవీ నుంచి తొలగింపు రెండు నెలల నుంచి తీహార్‌ జైళ్లో ఉన్న కూతురిపై మమకారం ఎమ్మెల్సీగా ఉండి సారాదందా కల్వకుంట్ల ఫ్యామిలీపై గరం అవుతున్న తెలంగాణ ప్రజలు స్వార్ధపూరిత రాజకీయాలు చేస్తున్న...

సారీ నేను రాలేను.. ఏమనుకోకండి

ఈడీ నోటీసులకు స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది అందుచేత విచారణకు హాజరుకాలేనని విచారణాధికారికి ఈ మెయిల్ ద్వారా సమాధానం పంపిన కవిత సుప్రీం తీర్పు వచ్చే వరకు ఈడీ అధికారులు వెయిట్ చేస్తారా? విచారణకు రావాలని మరోసారి నోటీసులు పంపిస్తారా అనేది తేలాలి? హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సోమవారం కీలక...

కేసు తేలాకే..ఈడీ విచారణకు : కవిత

ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. నేడు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేడు విచారణకు హాజరు కాకూడదని కవిత నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. లీగల్ నోటీసులపై న్యాయ విచారణ అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టులో తాను...

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత కు బిగుసుకున్న ఉచ్చు..

రేపు విచారణకు రావాలని ఆదేశాలుదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలోనూ కవిత ఈడీ విచారణకు హాజరు కాగా.. మరోసారి నోటీసులు జారీ చేయటం చర్చనీయాంశమైంది.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -