Sunday, September 8, 2024
spot_img

crime news

ప్రవళిక ఆత్మహత్యపై గవర్నర్ తమిళిసై దిగ్భ్రాంతి

48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం ప్రవళిక ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ ఆమె మృతికి గ్రూప్-2 వాయిదా కారణం కాదా? పోలీసులు ఏం చెబుతున్నారంటే.. ప్రవళిక సూసైడ్‌పై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. ప్రవళిక మృతి ఘటనపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీ, టీఎస్‌పీఎస్సీ సెక్రటరీని ఆదేశించారు గవర్నర్. ప్రవళిక మృతిపై కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేశారు....

అత్తను కాల్చి చంపిన కానిస్టేబుల్‌ అల్లుడు..

కుటుంబ కలహాలతో ఓ కానిస్టేబుల్‌ అత్తను కాల్చి చంపాడు. గుండ్లసింగారంలో జరిగిన ఘటన.. హన్మకొండ జిల్లాలో సంచలనం సృష్టించింది. మృతురాలిని కమలమ్మగా గుర్తించగా.. నిందితుడిని ప్రసాద్‌గా గుర్తించారు. ప్రసాద్‌ రామగుండం కమిషనరేట్‌ పరిధిలోని మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. డబ్బుల విషయంలో అత్తా అల్లుడి విషయంలో వివాదం కొనసాగుతున్నట్లు సమాచారం....

హుక్కా ఫ్లెవర్స్ దొంగిలించి అమ్ముతున్న 4ముఠా సభ్యులను అరెస్ట్..

నిందితులను అదుపులోకి తీసుకున్న అబిడ్స్ పోలీసులు హైదరాబాద్ : అర్ధ రాత్రి దుకాణాలు మూసివేసిన తరువాత మాటు వేసి షెటర్లను బద్దలగొట్టి విలువైన వివిధ రకాల హుక్కా పదార్థాలను దొంగలిస్తున్న ముఠా అబిడ్స్ ఎం.జె మార్కెట్ లోని 29న అగర్వాల్ ఛాంబర్ ట్రూప్ బజార్ లోని ఓ హుక్కా షాపులో దొంగతనానికి పాల్పడింది.. దొంగిలించిన హుక్కా...

యూకేలో హైదరాబాద్‌ వ్యక్తి దారుణ హత్య

లండన్‌ : తనకు సంబంధం లేని గొడవలో తలదూర్చి ఓ హైదరాబాదీ వ్యక్తి యూకేలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వారం రోజుల్లో కూతురి పెండ్లికి ఏర్పాట్లు చేసుకున్న 65 ఏండ్ల వృద్ధుడిని కొంతమంది దారుణంగా హత్య చేశారు. లీడ్స్‌ వెస్ట్‌ యార్క్‌ర్‌లో హిల్‌ టాప్‌ ఎవెన్యూ వద్ద మహమ్మద్‌ ఖాజా రయూసుద్దీన్‌ను ఇద్దరు దుండగులు హత్య...

అక్రమ సంబంధం కారణంగా భార్యని దారుణంగా చంపినా భర్త ….

గ్వాలియర్‌: పెళ్లి సందర్భంగా ఒకరికొకరు ఎన్నో బాసలు చేసుకుంటారు. తమ దాంపత్య జీవితం గురించి ఎన్నెన్నో కలలు గంటారు. కానీ, ఆ తర్వాత ఏ చిన్న తేడా వచ్చినా ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. వాళ్లలో కొందరు సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకుంటే, కొందరేమో పంతాలకు పోయి వాటిని మరింత పెద్దవి చేసుకుంటుంటారు. మధ్యప్రదేశ్‌లో అలాంటి...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -