Sunday, September 8, 2024
spot_img

criket match

టీ20 సిరీస్‌ మొదటి మ్యాచ్‌ లో భారత్‌, ఆస్ట్రేలియా

విశాఖపట్నం : వన్డే ప్రపంచకప్‌ ఇలా అయిపోయిందో లేదో అప్పుడే మరో సిరీస్‌ అభిమానుల ముందుకు వచ్చేసింది. మెగాటోర్నీ ముగిసి మూడు రోజులైనా కాకముందే భారత్‌, ఆస్ట్రేలియా మరోమారు మైదానంలో తలపడబోతున్నాయి. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గురువారం భారత్‌, ఆసీస్‌ మధ్య మొదటి మ్యాచ్‌కు విశాఖ ఆతిథ్యమిస్తున్నది. వరల్డ్‌కప్‌ హీరోలు రోహిత్‌శర్మ,...

వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీని ఎగరరేసుకుపోయిన ఆస్ట్రేలియా

ప్ర‌పంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియా అతీత శ‌క్తిగా ఎదుగుతోంది. ఐసీసీ ఫైన‌ల్స్ చేరిందంటే చాలు క‌ప్పుతో ఇంటికి వెళ్ల‌డం ఆ జ‌ట్టుకు ప‌రిపాటి అయింది. మెగా టోర్నీల్లో త‌మ‌కు తిరుగులేద‌ని కంగారు జ‌ట్టు మ‌రోసారి నిరూపించింది. భార‌త గడ్డ‌పై పాట్ క‌మిన్స్ నేతృత్వంలోని ఆసీస్ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీని ఎగ‌రేసుకుపోయింది. ఈ ఏడాది ఆస్ట్రేలియాకు...

బాధతో క‌న్నీళ్లు పెట్టుకున్న‌ సిరాజ్

వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఇండియా పరాజయం.. వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్లో టీమిండియాకు ఊహించిన పరాజయం ఎదురైంది. సొంత అభిమానుల స‌మ‌క్షంలో ప్ర‌పంచ క‌ప్ ట్రోఫీని అందుకోవాల‌నుకున్న రోహిత్ సేన ఆశ‌ల‌కు ఆస్ట్రేలియా గండికొట్టింది. దాంతో, టీమిండియా స‌భ్యుల‌తో పాటు కోట్లాదిమంది భార‌తీయులు గుండె ప‌గిలింది. ఆసీస్ గెలవ‌గానే మైదానంలోనే హైద‌రాబాదీ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్క‌...

జైపూర్ మైనపు విగ్రహాల మ్యూజియంలో కోహ్లీ విగ్రహం కు ఏర్పాటు..

వరల్డ్ కప్ లో 50వ సెంచరీ సాధించిన కోహ్లీ సచిన్ రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ విరాట్ కోహ్లీ ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో సెంచరీల మోత మోగిస్తున్నాడు. న్యూజిలాండ్ తో సెమీస్ లో 50వ సెంచరీ సాధించి సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టాడు. ఈ వరల్డ్ కప్ లో కోహ్లీ పలు రికార్డులను...

వర్షంతో ఆగిన ఆట…

సఫారీల పతనాన్ని అడ్డుకున్న వరుణుడు.. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా… కోల్‌కత్తాలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా… 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సౌతాఫ్రికాకు షాకులు తాకుతున్న క్రమంలో వరుణుడి పుణ్యమా అని వికెట్ల పతనానికి కాస్త అడ్డుకట్ట...

సెమీ ఫైనల్స్ లో భారీ పరుగులతో భారత్..

కివీస్ ఎదుట భారీ లక్ష్యం వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీస్‌లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌.. విరాట్‌ కోహ్లీ (113 బంతుల్లో 117, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) రికార్డు సెంచరీకి తోడు శ్రేయస్‌ అయ్యర్‌ (70 బంతుల్లో 105, 4 ఫోర్లు, 8 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో నిర్ణీత...

భారీ స్కోరుతో సెమీ ఫైనల్స్ లో టీమిండియా..

27 ఓవర్లలో 194 పరుగులు చేసిన టీమిండియా 50 పరుగులతో క్రీజ్ లో ఉన్న కోహ్లీ 79 పరుగుల వద్ద రిటైర్డ్ హార్ట్ అయిన గిల్ వన్డే వరల్డ్ కప్ తొలి సెమీ ఫైనల్స్ లో టీమిండియా భారీ స్కోరుతో ఆడుతుంది న్యూజిలాండ్ బౌలర్లను మన బ్యాట్స్ మెన్ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 27 ఓవర్లలో...

వరల్డ్ కప్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్ మెన్ గా రోహిత్ శర్మ

న్యూజీలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డ రోహిత్ 29 బంతుల్లో 47 పరుగులు చేసి ఔట్ న్యూజీలాండ్ తో జరుగుతున్న వరల్డ్ కప్ బ్యాటింగ్ కు దిగిన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ మంచి ప్రారంభాన్ని ఇచ్చారు. రోహిత్ శర్మ మరోసారి సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 29 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 4 సిక్సర్లు, 4...

టాస్ గెలిచి ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ..

వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆఖ‌రి సెమీస్ బెర్తుపై క‌న్నేసిన న్యూజిలాండ్ కీల‌క మ్యాచ్‌లో శ్రీ‌లంక‌తో త‌ల‌ప‌డుతోంది. చిన్న‌స్వామి స్టేడియంలో జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విలియ‌మ్స‌న్ బౌలింగ్ తీసుకున్నాడు. చావోరేవో లాంటి ఈ పోరులో కివీస్ ఇష్ సోధీ స్థానంలో లూకీ ఫెర్గూస‌న్‌ను ఆడిస్తోంది. ఇక ప‌రువు కోసం పోరాడనున్ను కుశాల్ మెండిస్...

తొలి ఓవ‌ర్లోనే లంకకు షాక్‌…

వరల్డ్ కప్ లో నేడు బంగ్లాదేశ్ × శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన బంగ్లా ఇవాళ ఓడితే శ్రీలంక కూడా ఇంటికే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన‌ శ్రీ‌లంక‌కు తొలి ఓవ‌ర్లోనే షాక్ త‌గిలింది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో ఇప్పటికే రెండు సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. టీమిండియా, దక్షిణాఫ్రికా...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -