Sunday, September 8, 2024
spot_img

cricket match

డబుల్‌ సెంచరీతో దిగ్గజాల సరసన పుజారా..

దేశవాళీ క్రికెట్‌లో తోపు రికార్డులు సొంతం.. టీమిండియా బ్యాటర్‌ ఛతేశ్వర్‌ పుజారా జాతీయ జట్టులో చోటు కోల్పోయినా దేశవాళీలో మాత్రం సత్తా చాటుతున్నాడు. ఇటీవలే మొదలైన రంజీ ట్రోఫీలో భాగంగా.. రాజ్‌కోట్‌ వేదికగా జార్కండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ (356 బంతుల్లో 243 నాటౌట్‌, 30 ఫోర్లు) చేయడంతో అతడు తిరిగి జాతీయ జట్టులో...

టెస్టుల్లో మొదటి స్థానానికి చేరుకున్న టీమిండియా

దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌ను డ్రా చేసుకున్న భారత క్రికెట్‌ జట్టు ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ లో మొదటి స్థానానికి చేరు కుంది. ఇక్కడి నుంచి భారత జట్టు మిషన్‌ 2025 ఊపందు కుంది. తొలి మ్యాచ్‌లో ఓటమిని చవిచూసిన టీమిండియా రెండో టెస్టులో పుంజుకుని 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధిం చింది....

ధోనీని స్నేహితుడే మోసం చేశాడు

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉండవచ్చు కానీ ఆయన ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు. ఆయనకున్న క్రేజ్‌ అలాంటిది. ఇప్పుడు ధోనీని స్నేహితుడే మోసం చేసినట్లు తెలిసింది. ఆర్కా స్పోర్ట్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌కు చెందిన మిహిర్‌ దివాకర్‌, సౌమ్య విశ్వాస్‌లపై క్రికెట్‌ లెజెండ్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ...

తొలి ఆసియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు!

రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్‌ను 1-1తో రోహిత్‌ సేన సమం చేసింది. ఇప్ప టివరకు దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు టెస్టు సిరీస్‌ గెలవలేదు. అయితే దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకోవడం మాత్రం ఇది...

వన్డే ఫార్మాట్‌లో ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..

టాప్‌ 5 లిస్టులో ముగ్గురు మనోళ్లే.. కొద్ది గంటల్లో 2023 సంవత్సరం ముగియబోతోంది. న్యూ ఇయర్‌ రాక కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఇప్పటికే న్యూజిల్యాండ్‌లో నూతన సంవత్సర వేడుకలు మొదలయ్యాయి. కొత్త సంవత్సరం రాకముందే, ప్రతి ఒక్కరూ 2023 సంవత్సరంలో సాధించిన పెద్ద విజయాలు, విజయాలను తెలుసుకోవాలనుకుంటున్నారు. క్రికెట్‌ పరంగా చూస్తే ఈ ఏడాది...

ఆరెంజ్‌ క్యాప్‌ గెలవాలి..

అత్యధిక సెంచరీలు చేయాలి.. గిల్‌ న్యూఈయర్‌ రెజల్యూషన్స్‌ ఫోటో వైరల్‌ కొత్త ఏడాది వచ్చిందంటే అందరూ ‘న్యూఈయర్‌ రెజల్యూషన్స్‌’ నిర్దేశించుకోవడం కొత్తేమీ కాదు. అయితే వీటిని కొనసాగిస్తూ లక్ష్యం దిశగా నడిచేవాళ్లు చాలా తక్కువమంది ఉంటారు. ఆరంభ శూరత్వంతో వాటిని నాలుగైదు రోజులు పాటించి తర్వాత మూలన పడేసేవారే ఎక్కువ. చిత్తశుద్ధితో ఏడాదిపాటు శ్రమించి ఫలితాలు సాధించేవాళ్లు...

ఈ ఏడాది కోహ్లీ లిఖించిన రికార్డులివే..

విరాట్‌ కోహ్లీ 2019, 2022 మధ్య తన బ్యాడ్‌ ఫామ్‌తో ఎంతో సతమతమయ్యాడు. తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఒకప్పుడు విరాట్‌ కోహ్లీ ప్రతి రెండో-మూడో మ్యాచ్‌లో సెంచరీ చేసేవాడు. కానీ, ఈ మూడేళ్లలో విరాట్‌ కోహ్లీ బ్యాట్‌ నుంచి ఏ ఫార్మాట్‌లో ఒక్క సెంచరీ కూడా రాలేదు. అయితే, తీవ్రంగా తన బ్యాడ్‌ఫాంపై శ్రమించిన...

ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఏం పొరపాటు చేశామో ఇప్పటికీ అర్థం కావడం లేదు!

వన్డే ప్రపంచకప్‌ 2023 ఫైనల్‌లో తాము ఏం పొరపాటు చేశామో ఇప్పటికీ అర్థం కావడం లేదని సీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ అన్నాడు. ఇప్పటికీ ఫైనల్‌ షాక్‌ నుంచి తేరుకోలేద న్నాడు. భారత జట్టు కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైందని షమీ ఆవేదన వ్యక్తం చేశాడు. సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌ 2023 ఫైనల్‌లో...

ఆఫ్గాన్‌ సిరీస్‌ కి ‘టీ 20 కెప్టెన్‌’ రోహిత్‌ శర్మ!

కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ఒక సరికొత్త అవకాశం మళ్లీ తలుపు తట్టేలాగే కనిపిస్తోంది. ఎందుకంటే 2024లో ఆఫ్గానిస్తాన్‌ తో ప్రారంభమయ్యే టీ 20 సిరీస్‌ కి హార్దిక్‌ పాండ్యా దూరమయ్యేలా ఉన్నాడు. అతనింకా గాయం నుంచి కోలుకోలేదు. అలాగే ప్రస్తుతం టీ 20 తాత్కాలిక కెప్టెన్‌ గా ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా గాయంతో...

సపారీతో టెస్టులోతొలిసారి కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ

విజయం కోసం కృషి చేస్తామని వెల్లడి న్యూఢిల్లీ : వన్డే వరల్డ్‌కప్‌`2023 తర్వాత టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలిసారి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయ్యాడు. దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత జట్టును రోహిత్‌ నడిపించనున్నాడు. సఫారీ గడ్డపై ఇప్పటివరకు అందని ద్రాక్షగా ఉన్న టెస్టు సిరీస్‌ను.. ఈ సారి సొంతం చేసుకుని తన...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -