Sunday, September 8, 2024
spot_img

cricket match

నీ నుంచి కావాల్సింది బ్యాటింగ్‌ కాదు.. బౌలింగ్‌

అఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా ఆటగాడు శివమ్‌ దూబే హైలెట్‌ గా నిలిచాడు. ఆడిన రెండు మ్యాచ్‌ ల్లో వరుసగా రెండు హాఫ్‌ సెంచరీలు బాదాడు. అంతేకాకుండా.. మ్యాచ్‌ని ముగించిన తీరు, స్పిన్నర్లపై స్ట్రోక్‌లు కొట్టిన తీరు.. మేనేజ్‌మెంట్‌ను తెగ అట్రాక్ట్‌ చేశాయి. అయితే.. ఈ ఫర్మార్మెన్స్‌ టీ20 ప్రపంచ...

అంతర్జాతీయ టీ20లోచరిత్ర సృష్టించనున్న భారత్‌!

భారత్‌, అఫ్గానిస్థాన్‌ జట్ల మద్య ప్రస్తుతం టీ20 సిరీస్‌ జరుగుతోంది. టీ20 ప్రపంచకప్‌ ముందు ఆడుతున్న ఈ చివరి సిరీస్‌లో భారత్‌ అదరగొడుతోంది. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకున్న రోహిత్‌ సేన.. పొట్టి ఫార్మాట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. గురువారం బెంగళూరు వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో...

రోహిత్‌ శర్మ పేరు మీద చెత్త రికార్డ్‌

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో సులువుగా గెలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్థాన్‌ 158 పరుగులు చేయగా, లక్ష్యాన్ని ఛేదించిన భారత్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పేరు మీద చెత్త రికార్డ్‌...

మ్యాచ్‌ కోసం హెలికాప్టర్‌లో మైదానంలో దిగిన వార్నర్‌!

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ హాలీవుడ్‌ హీరో తరహా గ్రాండ్‌ ఎంట్రన్స్‌ ఇచ్చాడు. బిగ్‌బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌) మ్యాచ్‌ కోసం వార్నర్‌ ఏకంగా ఓ ప్రైవేట్‌ హెలికాప్టర్‌లో సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో ల్యాండ్‌ అయ్యాడు. తన సొదరుడి వివాహానికి హాజరైన దేవ్‌ భాయ్‌.. అక్కడి నుంచి నేరుగా మ్యాచ్‌ వేదిక అయిన సిడ్నీ...

టీ20ల్లో చరిత్ర సృష్టించనున్న రోహిత్‌ శర్మ!

దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో భారత్‌ తలపడనుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మొహాలి వేదికగా గురువారం ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. టీ20 ప్రపంచకప్‌ 2022 తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీలు ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణగా...

టీ20 సిరీస్‌కు రషీద్‌ ఖాన్‌ దూరం

భారత్‌, అఫ్గానిస్థాన్‌ జట్ల మధ్య నేటినుంచి టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది. మూడు టీ20ల సిరీస్‌ లో భాగంగా మొహాలిలోని ఐఎస్‌ బింద్రా స్టేడియంలో గురువారం ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే మొహాలిలో ప్రాక్టీస్‌ చేస్తున్న అఫ్గానిస్థాన్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌...

జోరుగా సాగుతున్న 17వ ఐపీఎల్‌ సీజన్‌కు సన్నాహాలు

17వ ఐపీఎల్‌ సీజన్‌కు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల, రాబోయే సీజన్‌ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ కూడా దుబాయ్‌లో ముగిసింది. ఇప్పుడు బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ ఏడాది మార్చి మూడో వారంలో ఐపీఎల్‌ తదుపరి ఎడిషన్‌ ప్రారంభం కావచ్చని వస్తున్నాయి. అయితే, ఐపీఎల్‌ పాలకమండలి ముందు పెను సవాల్‌ నిలిచింది....

టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌

ప్రకటించిన హెన్రిచ్‌ క్లాసెన్‌ దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించినట్లు తెలిపాడు. తన రిటైర్మెంట్‌ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని 32 ఏళ్ల క్లాసెన్‌ చెప్పాడు. తాను తీసుకున్న ఈ నిర్ణయం చాలా కఠినమైందని, తన ఫేవరెట్‌ ఫార్మాట్‌ నుంచి అర్ధంతరంగా తప్పుకుంటున్నందుకు...

మరోసారి కెప్టెన్లను మార్చిన ముంబై..

ఆల్‌రౌండర్‌కు సారథ్య పగ్గాలు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో వచ్చే సీజన్‌కు రోహిత్‌ శర్మను తప్పించి హార్ధిక్‌ పాండ్యాకు ఆ పగ్గాలు అప్పజెప్పిన ముంబై ఇండియన్స్‌ తాజాగా మరో రెండు జట్లకూ సారథులను మార్చింది. దక్షిణాఫ్రికా వేదికగా జరుగబోయే ఎస్‌ఎ 20 (సౌతాఫ్రికా టీ20 లీగ్‌)తో పాటు యూఏఈలో జరగాల్సి ఉన్న ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20...

టీ20లలో ‘రోకో’ బ్యాక్‌..

14 నెలల తర్వాత రీఎంట్రీ.. అఫ్గాన్‌తో సిరీస్‌కు భారత జట్టు ప్రకటనభారత క్రికెట్‌ అభిమానులను సుమారు ఏడాదికాలంగా వేధిస్తున్న ప్రశ్నకు జాతీయ సెలక్టర్లు సమాధానమిచ్చారు. దశాబ్దకాలంగా భారత క్రికెట్‌ బ్యాటింగ్‌ బాధ్యతలను మోస్తున్న సీనియర్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ (రోకో) లు తిరిగి 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -