Saturday, April 27, 2024

congress

గాంధీభవన్ లో మహిళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆషాడ మాసం బోనాల సంబురాలు..

వేడుకల్లో పాల్గొన్న మహిళా కాంగ్రెస్ నాయకురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్.. ఆషాడ మాసం బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు ఆధ్వర్యంలో గురువారం రోజు గాంధీభవన్ లో అమ్మవారికి బోనం సమర్పించడంతో పాటు పెంచిన కూరగాయల ధరలు వెంటనే తగ్గించాలని చేపట్టిన నిరసన కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకులతో...

కాంగ్రెస్‌లో విలీనానికి షర్మిల మొగ్గు?

అవకాశాలు లేకపోలేదంటున్న కెవిపి ఎపిలో పార్టీ పటిష్టత కోసం కాంగ్రెస్‌ యత్నాలు దక్షిణాది రాష్టాల్రపై దృష్టిపెట్టిన కాంగ్రెస్‌ .. ఏపీలో పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అన్నతో విబేధించి తెలంగాణాలో రాజకీయ భవిష్యత్‌ వెతుక్కుంటున్న షర్మిలకు కాంగ్రెస్‌ ఆఫర్‌ ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణలో స్థాపించిన వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని ప్రతిపాధించింది. అయితే ఈ...

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి..

దానం నాగేందర్ కు పొమ్మనలేక బి ఆర్ ఎస్ పార్టీ పొగపెడుతుందా ..? దానం స్వంత గూటీకి వస్తానంటే కాంగ్రేస్ స్వాగతిస్తుందా. .? ఇప్పటికే పోయినళ్ళను రమ్మనేది లేదని తేల్చి చెప్పినటీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దానం రాకను సమర్థిస్తారా .? మాజీ నేతకు స్వంత నియోజకవర్గంలోనే పోరుమొదలయ్యిందా .? ఆయనకు వ్యతిరేకంగా ఓ వర్గం ఇప్పటికే ప్రచారం...

అధికారంలోకి వస్తే వితంతువులు, వృద్ధులకు రూ. 4వేల పెన్షన్‌..

ఖమ్మం జనగర్జన సభలో కీలక ప్రకటన చేసిన రాహుల్‌ గాంధీ.. రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్, బీ.ఆర్.ఎస్. ల మధ్యే ప్రధాన పోటీ.. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న పొంగులేటి.. తెలంగాణాలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. సభకు భారీ ఎత్తున హాజరైన కాగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు.. బీ.ఆర్.ఎస్. పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి, బట్టి,...

ఖమ్మం నుంచే బీఆర్‌ఎస్‌ పతనం.

తెలంగాణ పీపుల్‌ కోసమే భట్టి పీపుల్స్‌ మార్చ్‌ కేసీఆర్‌ అభివృద్ది భ్రమలను తొలగించాం.. పాదయాత్ర అంశాలే కాంగ్రెస్‌ మేనిఫెస్టోగా ప్రజల కష్టాలను భట్టి దగ్గర నుంచి చూశారు జులై 2న తెలంగాణ జన గర్జన సభకు రాహుల్‌ గాంధీ సభకు ఆటకం కల్గిస్తే అడ్డుగోడలు కూల్చివేస్తాం ? ఏర్పాట్లు అద్భుతం ఖమ్మంలో 10కి 10 సీట్లు ఖాయం ఈసారి ఒంటికన్ను శివరాసన్‌ ను ఇంటికి...

కాంగ్రెస్‌లో సొంత నేతలపైనే దుష్ప్రచారం

మండిపడ్డ ఎమ్మెల్యే జగ్గారెడ్డి న్యూడిల్లీ : కాంగ్రెస్‌ లో సొంత పార్టీ నేతలపైనే దుష్పచ్రారం చేస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో నేతలపైనే ఇలా ప్రచారాలు చేసే దరిద్రం దాపురించింద న్నారు. ఇంత బతుకు బ్రతికి పార్టీలో ఇలాంటి పరిస్థితులు చూస్తా అనుకోలేదన్నారు. పార్టీలో నాలుగేళ్ళ నుంచి తనపై ప్రచారం జరుగుతోందని… పార్టీ...

కర్ణాటకలో వచ్చిన ఫలితమే తెలంగాణలో సునామీలా రాబోతుంది.

బిఆర్ఎస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం. కాంగ్రెస్ అధికారులకు రాగానే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తాం. సూర్యాపేట జిల్లా తిమ్మాపురం లో ఆటపాటలతో అలరించిన గద్దర్.. సీఎల్పీ నేత బట్టి విక్రమార్క.. సూర్యాపేట : బీఆర్ఎస్ కు వేసే ప్రతి ఓటు బీజేపీ కి వేసినట్లేనని, ఈ విషయాన్ని మైనారిటీ లో మదిలో పెట్టుకోవాలని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు.భారత్...

విమలక్కపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలి : బోళ్ల కొండల్ రెడ్డి

రాజాపేట జూన్ 27 ( ఆదాబ్ హైదరాబాద్ ) :అరుణోదయ కళాకారుని ప్రజా ఉద్యమ పోరాట వనిత విమలక్క పై ములుగు పోలీసులు పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు మాజీ సర్పంచి బోళ్ల కొండల్ రెడ్డి అన్నారు. రాజాపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో...

ప్ర‌భుత్వం వ‌చ్చిన తొలి ఏడాదిలోనే 2 ల‌క్ష‌ల కొలువుల భ‌ర్తీ..

అధికారంలోకి వచ్చాక పోడు భూములు అడవి బిడ్డలకే.. ప్ర‌భుత్వం వ‌చ్చిన తొలి ఏడాదిలోనే 2 ల‌క్ష‌ల కొలువుల భ‌ర్తీ.. పీపుల్స్ మార్చ్ కు జై కొడ్తున్న ప్ర‌జ‌లు. పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. సూర్యాపేట ప్రతినిధి : ప్ర‌భుత్వం వ‌చ్చిన తొలి ఏడాదిలోనే 2 ల‌క్షల ఉద్యోగాలు భ‌ర్తీచేస్తామ‌ని, నిరుద్యోగుల‌కు నెల‌కు రూ.4 వేలు నిరుద్యోగ...

ధరణి మాఫియా పాత్రధారి కేసీఆర్.. సూత్రధారి సోమేశ్ కుమార్.

కాల్వలు తవ్వి నీళ్లు ఇచ్చిందే కాంగ్రెస్, కేసీఆర్ నీళ్లంటూ దుష్ప్రచారం. యాదాద్రి పవర్ ప్లాంట్ పనులు 10 ఏళ్ళు అయిన పూర్తి కాలేదు. ఈ రాష్ట్రం సీఎం కెసిఆర్ చేతుల్లో నలిగిపోతుంది. వందల ఎకరాల భూమి అమ్ముకొని ప్రజలకు సేవ చేసిన చరిత్ర కాంగ్రెస్ నాయకులది. పదవిని అడ్డుపెట్టుకుని కోట్లు కొల్లగొట్టిన చరిత్ర బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులది. నీళ్లు తీసుకురాలేదు, పవర్...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -