కాంగ్రెస్ ఎంపీ బంధువుల ఇంట్లో ఐటి సోదాలు
ఐటీ దాడుల్లో బయటపడుతున్న నోట్ల గుట్టలు..
ఇప్పటివరకు రూ.290 కోట్లు స్వాధీనం
ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్లలో ఆదాయపు పన్ను శాఖ జరుపుతోన్న దాడుల్లో భారీగా డబ్బు బయటపడుతోంది. ఇప్పటివరకు రూ.290 కోట్ల అక్రమ డబ్బును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకోగా ఇంటెలిజెన్స్ సమాచారంతో మళ్లీ సోదాలు కొనసాగిస్తున్నారు. ఒడిశా,...
కాంగ్రెసులో అప్పుడే ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి,కీలక మం త్రిత్వ శాఖల వాటాల కోసం పదవుల కుమ్ములాట మొదలైంది. ఒక వైపు ఎన్నికలు ముగిసి, కాంగ్రేసుకు అనుకూలంగా ఫలితాలు వెలువడుతున్న దశలోనే సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డే కాబోయే ముఖ్యమంత్రి అంటూ ప్రచారం మొదలైంది.ఫలితాలు చివరి దశలో ఉండగా రేవంత్ రెడ్డి,మీడియాతో మాట్లాడుతూ ఉండగానే అక్కడ గుమికూడన...
ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నికలు ఇవి
మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా యెన్నం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అశేష ప్రజానీకం తరలి రాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వెంట నడవగా, రోడ్డు పొడవునా యువత బైక్ లతో ర్యాలీ చేయగా ,...
తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నాయకులు చామల కిరణ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ : గాంధీ భవన్ లో ఉన్న కాంగ్రెస్ ప్రచార వాహనాలను గాంధీ భవన్ లోనికి వెళ్లి పోలీసులు దౌర్జన్యంగా ఎత్తుకెళ్లారు. సిబ్బంది మొత్తం వెళ్ళిపోయిన తర్వాత గాంధీ భవన్ లోపలికి వెళ్లి పోలీసులు వాహనాలకు తీసుకుపోయారు.. ఇలా పోలీసులు దౌర్జన్యం గా తీసుకుపోవడాన్ని...
బీసీలను అన్ని విధాలుగా ఆదుకున్నాం
ఎన్నికల తరువాత కోదాడలో బీసీ భావనం
బీడు భూములకు కాళేశ్వరం జలాలు
కర్ణాటకలో కేవలం 5 గంటల కరెంట్
ఇక్కడ 24 గంటలు ఫ్రీ ఇస్తున్నం
తెలంగాణకు గులాబీ పార్టీనే శ్రీరామరక్ష
కాంగ్రెస్ ప్రజలకు తీరని అన్యాయం చేసింది
నీటి హక్కులపై ఎవరూ నోరు మ్నెదపలేదు
నాగార్జున సాగర్ నిర్మాణంలో కుట్ర జరిగింది
పేరు వేరే ఉంది.. కట్టాల్సింది కూడా అక్కడ...
బీ.ఆర్.ఎస్. ఎలక్షన్ కోడ్ ఉల్లఘిస్తోంది..
కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసాం..
ప్రభుత్వ పథకాల్లో ఇచ్చే డబ్బు ఎన్నికలనోటిఫికేషన్ కు ముందే ఇవ్వాలి..
రిటైర్డ్ అధికారులను పదవినుంచి తప్పించాలి..
ఢిల్లీలో మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలు..
న్యూ ఢిల్లీ : ఎన్నికల నియామావళిని బీఆర్ఎస్ ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టుగా కాంగ్రెస్ నేతలు...
స్పష్టం చేసిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ..
హైదరాబాద్ : వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో శ్రీనివాస రెసిడెన్సి (లాడ్జ్) అండ్ రెస్టారెంట్ కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.., మీడియాలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతునట్లు వస్తున్న వార్తలను బిజెపి...
ప్రచారంలో దూసుకుపోయేలా ప్రణాళిక..
రెండవ లిస్ట్ ప్రకటించాక రంగానికి సిద్ధం..
ఈ నెల 26 నుంచి గ్రామాల్లో నేతల ప్రచారం..
మరోమారు ప్రచార పర్వానికి రాహుల్, ప్రియాంక..
ఒక్కసారి అధికారం ఇవ్వమని సోనియాతోఅప్పీల్ చేయించే ప్లాన్..
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో వేగం పెంచాలని నిర్ణయించు కుంది. 26వ తేదీన అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించిన తర్వాత పూర్తి...
మొదటి లిస్ట్ ప్రకటించిన అధికార కాంగ్రెస్ పార్టీ..
న్యూ ఢిల్లీ : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు 2023 కోసం భారతీయ జనతా పార్టీ రెండవ జాబితాను ప్రకటించింది. అలాగే ఆ రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్ తన మొదటి అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 33 మంది పేర్లను ప్రకటించారు....
మేడ్చల్ : సిఎం కేసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి బిఆర్ఎస్ పార్టీలోకి ఇతర పార్టీ ల నుండి వలసలు భారీగా పెరుగుతున్నాయని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం మేడ్చల్ మున్సిపాలిటీ 4వ వార్డుకు చెందిన పలువురు బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక కౌన్సిలర్ తుడుం గణేష్ ఆధ్వర్యంలో మంత్రి...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...