Sunday, September 8, 2024
spot_img

cm revanth reddy

ఏం జరుగుతుంది..?

ధరణి అవకతవకలపై ప్రభుత్వం దృష్టి ఏ ప్రాతిపదికన వెబ్‌సైట్‌ క్రియేట్‌ చేశారు.. దరఖాస్తు ఫీజు ఎవరి ఖాతాలోకి వెళ్తుంది? రిజెక్ట్‌ చేస్తే వాపస్‌ ఎందుకు ఇవ్వరు? కేంద్ర నిధులు రూ.83 కోట్లు ఏమయ్యాయి? ఉన్నతస్థాయి సవిూక్షలో సీఎం రేవంత్‌ రెడ్డి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశాలు ఈ సమస్యలపై త్వరలో కమిటీ ఏర్పాటు! హైదరాబాద్‌ : భూముల రిజిస్ట్రేషన్‌ కు సంబంధించిన ధరణి పోర్టల్‌ పై...

నగర సమస్యలపై సీఎం రేవంత్‌ సవిూక్ష

సవిూక్షకు హాజరైన ఎంఐఎం ఎమ్మెల్యేలు హైదరాబాద్‌ : నగర సమస్యలపై అధికారులు, మంత్రులతో పాటు మజ్లిస్‌ ఎమ్మెల్యేలు ఏడుగురు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో సవిూక్షించారు. సెక్రటేరియట్‌కు అక్బరుద్దీన్‌ సారధ్యంలో వచ్చిన ఎమ్మెల్యేలు.. పలు అంశాలపై చర్చించారు. పాతబస్తీ, మూసీ అభివృద్ధి తదితర అంశాలపై చర్చించినట్లుగా చెబుతున్నారు. రేవంత్‌ రెడ్డితో సమావేశానికి వచ్చే ముందు ఎంఐఎం ఎమ్మెల్యే...

టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ, తదుపరి పరిణామాలపై సమీక్ష జనార్థన్‌ రెడ్డి రాజీనామాను పరిశీలనలో పెట్టిన గవర్నర్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలపై సంబంధిత అధికారులతో ఆరా.. రెండో రోజు అధికారులతో సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష సీఎం నిర్ణయంపై ఉద్యోగుల్లో ఉత్కంఠ టీఎస్‌పీఎస్సీలో సభ్యుల వరుస రాజీనామాలు తెలంగాణలో కొత్త సర్కారు ఏర్పాటైన వేళ.. రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల ముందు రాష్ట్రంలో...

వరుస సమీక్షలతో సీఎం రేవంత్‌ బిజీ

ఉద్యోగ ఖాళీలు.. భర్తీలపై ఆరా పూర్తి వివరాలతో రావాలని టీఎస్పీఎస్సీకి ఆదేశాలు రైతుబంధు చెల్లింపులపై అధికారులతో సమీక్ష హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): వరుస సమీక్షలతో సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. ప్రధానంగా ఆయన సోమవారం వ్యవసాయం,నిరుద్యోగ రంగాలపై దృష్టి సారించారు. ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్‌ సవిూక్షించారు. పూర్తి వివరాలతో రావాలని టీఎస్పీఎస్సీ అధికారులను సీఎం...

డీఎంఈ రమేష్‌రెడ్డి జంప్‌..!

రాజీనామా చేసి తప్పుకునే యత్నం కొత్త సర్కార్‌ చర్యలు తీసుకుంటుందనే వణుకు..! వరంగల్‌ సెంట్రల్‌ జైలు మార్టిగేజ్‌ స్కాంలో డా.కే. రమేష్‌రెడ్డిదే కీలక పాత్ర..! అవినీతి జలగలు ఒక్కొక్కటిగా మెల్లగాతమ భాద్యతల నుండి జారుకుంటున్న వైనం హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కాంగ్రెస్‌ సర్కార్‌ కొలువుదీరడం,రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పరిపాలనలో దూకుడుగా వెళుతుండడంతో..కేసీఆర్‌ ప్రభుత్వ హయంలో ఆయన కందాన్‌ ఆస్తులు...

మాజీ సీఎం కేసీఆర్‌ కోలుకోవాలి

షబ్బీర్‌ అలీ, సీతక్కతో కలిసి ఆసుపత్రికి రేవంత్‌ వైద్యులను అడిగి కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాలి మంచి పాలన కోసం కేసీఆర్‌ సూచనలు అవసరం వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి బాటలోనే రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. బాత్రూమ్‌లో...

54 కార్పొరేషన్‌ చైర్మన్ల నియామకాలు రద్దు

రేవంత్‌ సర్కారు మరో కీలక నిర్ణయం. రేవంత్‌ సర్కారు మరో కీలక నిర్ణయం.. హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : గత ప్రభుత్వ హయాంలో వివిధ కార్పొరేషన్లకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లుగా నామినేటెడ్‌ పద్ధతిలో నియమితులైన పోస్టులన్నింటినీ రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 7వ తేదీ నుంచే ఇవి అమల్లోకి వస్తున్నట్లు ప్రధాన...

సలహాదారులకు షాక్

ప్రారంభమైన సీఎం రేవంత్ రెడ్డి మార్క్.. ఏడుగురు ప్రభుత్వ సలహాదారుల నియామకాల రద్దు ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతి కుమారి మూడో రోజే రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం హైదరాబాద్ : తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక తనదైన మార్కు పాలన ప్రారంభించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజే సచివాలయానికి వచ్చారు. విద్యుత్ శాఖపై...

మహిళలకు ఉచిత బస్సులను ప్రారంభించిన సిఎం, ప్రొటెం స్పీకర్‌

హైదరాబాద్‌ : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సీఎం రేవంత్‌, మంత్రులు, ప్రొటెం స్పీకర్‌ ప్రారంభించారు. శాసన సభ ఆవరణలో మహాలక్ష్మి, చేయూత పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడకి అయినా బస్సుల్లో ఇక నుంచి ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఎక్స్‌ప్రెస్‌, ఆర్డినరీలలో ఉచితం. అసెంబ్లీ...

ప్రమాణస్వీకారం చేసిన 99 మంది ఎంఎల్‌ఎలు

హైదరాబాద్‌ : తెలంగాణ మూడో అసెంబ్లీ కొలువుదీరింది. శనివారం ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ.. ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయించారు. మొదట సీఎం రేవంత్‌ రెడ్డి, ఆ తర్వాత మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క, శ్రీధర్‌ బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -