Sunday, September 8, 2024
spot_img

chemistry

రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

లక్ష స్వీడిష్‌ క్రోనార్లు పెరిగిన నోబెల్‌ ప్రైజ్‌ మనీ మూడు విభాగాల్లో ఇప్పటి వరకూ బహమతుల ప్రకటన మౌంగి జీ బావెండి, లూయీస్‌ ఈ బ్రుస్‌, అలెక్సీ ఐ ఎకిమోవ్‌లకు నోబెల్‌.. భవిష్యత్తులో జరగబోయే క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌ కోసం క్వాంటమ్‌ డాట్స్‌ కీలకమని వెల్లడి న్యూఢిల్లీ : రసాయశాస్త్రంలో ఇవాళ ఈ యేటి నోబెల్‌ బహుమతి విజేతలను ప్రకటించారు....

చదువుల తల్లి భారతి..

కూలీ పనులు చేసుకుంటూనే రసాయన శాస్త్రంలో డాక్టరేట్.. పులకించిన అనంతపురం శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్సిటీ ప్రాంగణం.. ఆమె పట్టా అందుకుంటుంటే పట్టరాని సంతోషంతో చప్పట్లు కొట్టిన పెద్దలు.. తన కష్టాలు ఎవరికీ రాకూడదని, అందరికీ చదువును పంచాలన్నదేతన ధ్యేయమని తెలిపిన భారతి.. సరస్వతీ మాత గర్వంగా చిరునవ్వులు చిందించిన అపూర్వ క్షణాలవి.. సోమవారం అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ప్రాంగణమంతా స్నాతకోత్సవ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -