Sunday, September 8, 2024
spot_img

cheif

పార్లమెంట్‌ స్థానాలకు కోఆర్డినేటర్లు

తెలంగాణలో 17 స్థానాలకు సమన్వయకర్తలు కోఆర్డినేటర్లను ప్రకటించిన ఏఐసీసీ రేవంత్‌ రెడ్డికి మహబూబ్‌ నగర్‌, చేవెళ్ల బాధ్యతలు లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ సన్నద్ధమవుతున్నది. ఇందులో భాగంగా తెలంగాణలోని 17 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఆదివారం సమన్వయకర్తలను ఏఐసీసీ నియమించింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణలో మినహా మిగితా చోట్ల సత్తా చాటలేకపోయింది. దీంతో ఈ...

అమెరికా నౌకాదళానికి తొట్టతొలి మహిళా చీఫ్‌

లీసా ఫ్రాంచెట్టి పేరు సూచించిన జో బైడెన్‌వాషింగ్టన్‌ : అమెరికా నావికా దళానికి నూతన అధిపతిగా అధ్యక్షుడు జో బైడెన్‌, లీసా ఫ్రాంచెట్టి పేరును ప్రతిపాదించారు. ఒకవేళ యూఎస్‌ సెనేట్‌ గనుక బైడెన్‌ ప్రతిపాదనను సమర్ధిస్తే అడ్మిరల్‌ లీసా ఫ్రాంచెట్టి అమెరికా నావికా దళాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టిస్తారు. జో...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -