Sunday, September 8, 2024
spot_img

Canada

కెనడాలో పురాతన లక్ష్మీ నారాయణ ఆలయం ధ్వంసం…

ఒట్టావా‌: కెనడాలో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రేలో ఉన్న అతిపురాతన లక్ష్మీ నారాయణ ఆలయంపై ఖలిస్తాన్‌ మద్దతుదారులు కూల్చివేశారు అంతటితోఆగని దుండగులు.. ఆలయం దర్వాజకు జూన్‌ 18న జరిగిన గురుద్వారా సమీపంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తుల హత్యలో భారత్‌ పాత్రపై కెనడా దర్యాప్తు చేస్తున్నదంటూ ఉన్న...

కెనడా  హాలిఫాక్స్ లో అత్యద్భుతంగా ఘనంగా  నోవా మల్టీఫెస్ట్ వేడుకలు..  

తెలుగు భాషకి అత్యున్నత వైభవం, దేశ, విదేశాలకు పరిచయం.. మనమంతా పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం కాదు,  మేము ఎక్కడ ఉంటే  అక్కడే  పండుగ అంటూ మన సంస్కృతి సంప్రదాయాలను కెనడాలో చాటి చెబుతున్న మన భారతీయులు..  ముఖ్యంగా మన తెలుగు వారు విశాల్ భరద్వాజ్, వారి టీం భ్యారి, టీనా, సెలెస్ట్...

కెనెడా లోని హెలీపాక్స్ లో గ్రాండ్ ఈవెంట్..

సాంప్రదాయాలను పంచుకున్న తెలుగువారు.. హాజరైన వివిధ జాతీయులు.. దాదాపు 8000 మందికి పైగా పార్టిసిపేట్.. కెనడాలోని హెలిఫాక్స్ సిటీలో గ్రాండ్ ఈవెంట్ జరిగింది. కెనడాలో నివసిస్తున్న 8000 మందికి పైగా వివిధ జాతీయులు పాల్గొన్నారు. అందులో మన భారతీయులు.. ముఖ్యంగా తెలుగు కమ్యూనిటీకి చెందిన వారు.. హెరిటేజ్ నైపుణ్యాలను పంచుకున్నారు, దీనికి మంచి ఆదరణ లభించిందని నిర్వాహకులు తెలియజేశారు..

కెనడాలో ఘనంగా జరిగిన త్రిభాషా మహా సహస్రావధానిబ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ 1250 వ అష్టావధానం..

హైదరాబాద్, తెలుగువాహిని, ఒంటారియో తెలుగు ఫౌండేషన్, తెలుగుతల్లి కెనడా ఆధ్వర్యంలో టొరంటోలో ఉన్న దుర్గా దేవి గుడిలో అష్టావధానం అత్యద్భుతంగా సాగింది. శరవేగంతో జరిగిన పూరణ లేఖకుల కలాలకి అందలేదు. చమత్కారమైన సంభాషణతో మొదలైన సభ, అప్రస్తుత ప్రసంగంతో ఇంకా చురుకై, ఆద్యంతమూ సభ్యులను నవ్వుల జల్లులులో ముంచెత్తింది. చాలా సంవత్సరాల తరువాత అవధాన...

కెనడా లో తెలంగాణ అసోసియేషన్ ఘనంగా ధూమ్ ధామ్ వేడుకలు

తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో గ్రేటర్ టోరంటో నగరంలోని తెలంగాణ వాసులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని Dhoom Dham 2023 ఉత్సవాలు అనాపిలిస్ హాల్స్, మిస్సిసాగా, కెనడాలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో 1500 కు పైగా తెలంగాణవాసులు పాల్గొన్నారు. ఈ సంబరాలు కమిటీ కార్యదర్శి శ్రీ శంతన్ నేరళ్లపల్లి గారు...

ఒడిశా రైలు ప్రమాదం..విచారం వ్యక్తం చేసిన కెనెడా, రష్యా, ఆస్త్రేలియా ప్రధానులు..

ఒడిశా రైలు ప్రమాదంపై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తన హృదయాన్ని కలిచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి సానుభూతి ప్రకటించారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో భారత పౌరులకు కెనడియన్లు అండగా ఉంటారని పేర్కొన్నారు. ఈ మేరకు జస్టిన్‌ ట్రుడో ఒక...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -