Friday, April 26, 2024

bus accident

స్కూలు బస్సు కింద పడి ప్రాణాలు విడిచిన మూడేళ్ళ చిన్నారి

అన్న స్కూల్‌కు వెళ్తుండగా శనివారం సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు వెళ్లిన చిన్నారి చిన్నారి భవిష్య ఒక్క సారిగా బస్సు కింద పడి చనిపోవడంతో కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఈ హృదయ విదారక ఘటన మేడ్చల్ జిల్లా పరిధిలోని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని ఆనంద్ నగర్ ఎక్స్ సర్వీస్మెన్ కాలనీలో శనివారం ఉదయం...

బస్సు ప్రమాదం చాలా ఆందోళనకు గురిచేసింది : పురందేశ్వరి

విజయవాడ : రాష్ట్రంలోనే అతిపెద్ద బస్టాండ్‌లో బస్సు ప్రమాదం ఆందోళనకు గురి చేసిందని ఏపీ బీజేపీ చీఫ్‌ పురందేశ్వరి అన్నారు. సోమవారం విజయవాడలో జరిగిన బస్సు ప్రమాదంపై విూడియాతో మాట్లాడుతూ ఈ బస్టాండ్‌కు నిత్యం వేలాది మంది ప్రయాణం నిమిత్తం ప్రయాణికులు వస్తుంటారన్నారు. అటువంటి బస్టాండ్‌లో ఈ తరహా సంఘటన చోటు చేసుకోవడం ముగ్గురు...

నేపాల్‌లో ఘోర ప్రమాదం..

లోయలో పడ్డ టూరిస్ట్ బస్సు.. ఆరుగురు భారతీయ పర్యాటకుల మృత్యువాత.. మాదేవ్ ప్రావిన్స్, భారత్ జిల్లాలో ఘటన.. సమాచారం అందించిన భారత్ జిల్లా పోలీస్ అధికారి హోబింద్రా.. నేపాల్‌లోని మాధేష్‌ ప్రావిన్స్‌లో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు భారతీయ భక్తులతో పాటు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్‌ నుంచి...

మెక్సికోలోని నయారిట్‌లో బస్సు ప్రమాదం.

ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో ఉన్నవారంతా వలసదారులేనని.. వీరిలో ఆరుగురు భారతీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. నయారిట్‌ రాష్ట్ర రాజధాని టెపిక్‌ సమీపంలో ఓ బస్సు హైవే నుంచి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం...

అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం..

అన్నమయ్య జిల్లాలో భక్తులు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడింది. 63 మంది భక్తులు గాయపడ్డారు. వివరాలు.. బెంగళూరు నుంచి తిరుపతికి ప్రయాణికులతో వస్తున్న ప్రైవేట్‌ బస్సు అన్నమయ్య జిల్లాలో కారును ఢీ కొట్టి బోల్తా పడింది.ఈ ఘటనలో బస్సులోని 63 మంది ప్రయాణికులకు స్పల్ప గాయాలు అయ్యాయి. వీరిని స్థానికులు హుటాహుటినా మదనపల్లె ఆస్పత్రికి...

తిరుమల ఘాట్‌రోడ్డులో బస్‌ బోల్తా..

తిరుమలలో స్వామివారిని దర్శించుకుని తిరిగి వెళ్తున్న భక్తులతో కూడిన బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడి ఆరుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న 29 మంది భక్తులు ఉన్న విద్యుత్‌ బస్‌(Electric Bus) మొదటి ఘాట్‌రోడ్డులోని 30వ మలుపు వద్ద డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వివిధ ప్రాంతాలకు...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -