Sunday, September 8, 2024
spot_img

BRS Party

ఖమ్మం నుంచే బీఆర్‌ఎస్‌ పతనం.

తెలంగాణ పీపుల్‌ కోసమే భట్టి పీపుల్స్‌ మార్చ్‌ కేసీఆర్‌ అభివృద్ది భ్రమలను తొలగించాం.. పాదయాత్ర అంశాలే కాంగ్రెస్‌ మేనిఫెస్టోగా ప్రజల కష్టాలను భట్టి దగ్గర నుంచి చూశారు జులై 2న తెలంగాణ జన గర్జన సభకు రాహుల్‌ గాంధీ సభకు ఆటకం కల్గిస్తే అడ్డుగోడలు కూల్చివేస్తాం ? ఏర్పాట్లు అద్భుతం ఖమ్మంలో 10కి 10 సీట్లు ఖాయం ఈసారి ఒంటికన్ను శివరాసన్‌ ను ఇంటికి...

అభివృద్ధికి నిజమైన ప్రజా సేవకుడు – కేసీఆర్

మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రచారం వేగంగా పెరుగుతోంది ‘అబ్‌కీ బార్‌, కిసాన్‌ సర్కార్‌’ నినాదంతో పార్టీకి జాతీయ గుర్తింపు తెచ్చేందుకు కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా పార్టీ పేరును మార్చారు. మహారాష్ట్రలోని అన్ని లోక్‌సభ, విధానసభ స్థానాలకు పోటీ చేయాలని పార్టీలో కదలికలు కొనసాగుతున్నాయి. కాగా, రానున్న విధానసభ, లోక్‌సభ...

హస్తినలో బిజీబిజీగా బండి

పార్టీ అగ్రనేతలతో వరుస సమావేశాలు తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై చర్చ దశాబ్ది ఉత్సవాల్లో విద్యార్థి దుర్మరణం దారుణం ప్రజల ఉసురు తీసుకునేందుకేనా ఉత్సవాలు ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డ బండి సంజయ్.. విద్యార్థి కుటుటంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ న్యూ ఢిల్లీ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. దేశ రాజధానిలో పార్టీ అగ్రనేతలతో వరుసగా సమావేశమవుతున్నారు....

రేవంత్ రెడ్డి ఇంపార్టెంట్ మీటింగ్..

నేడు మధ్యాహ్నం వారితో సమావేశం కానున్న కాంగ్రెస్ అధ్యక్షుడు వారిద్దరినీ పార్టీలోకి ఆహ్వానించనున్నట్లుగా సమాచారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి సన్నిహిత ఎమ్మెల్యేలతోను రేవంత్ భేటీ! హైదరాబాద్, బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెన్షన్ కు గురైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలవనున్నారు.నేడు మధ్యాహ్నం వారితో సమావేశమై,...

పుడమి తల్లికి సతత హరిత హారం నేడు తెలంగాణ మణిహారం..

హైదరాబాద్, పుడమి తల్లికీ చల్లగా సతత హరితహారం నేడు తెలంగాణా మణి హారం అన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్, బీ.ఆర్.ఎస్. రాష్ట్ర సీనియర్ నాయకురాలు, రాష్ట్ర అధ్యక్షులు బీసీ మహిళా సంక్షేమ సంఘం గుండ్రాతి శారదాగౌడ్.. తెలంగాణాలో పచ్చదనం, భూగర్భ జలాలు పెరిగినాయి అంటే కెసిఆర్ దూరదృష్టి.. 273 కోట్ల మొక్కలు నాటడం,...

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకే నాణేనికి బొమ్మా, బొరుసు లాంటివి

కాంగ్రెస్ కు ఫండింగ్ చేస్తున్నది కేసీఆరే.. ఎన్ వి సుభాష్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిహైదరాబాద్, 19 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :బండి సంజయ్ పై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.వి సుభాష్. బండి సంజయ్ కి...

రిటైర్డ్ ఉద్యోగులకు గత రెండు నెలలుగా పెన్షన్ ను విడుదల చేయకపోవడంపై అన్యాయం..

( ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ.. ) రిటైర్డ్ ఉద్యోగులకు వ్రుద్దాప్యలో అనేక ఆరోగ్య సమస్యలుంటాయని,డబ్బులు తప్పనిసరిగా అవసరమవుతాయనే ఆలోచన లేక పోవడం బాధాకరం.. ఉద్యోగులు రిటైర్డ్ అయ్యే తొలిరోజునే రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇస్తామన్న మీ హామీ ఏమైంది? నెలల తరబడి రిటైర్డ్ ఉద్యోగులంతా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా...

రైతులను నిలువునా ముంచుతున్న దళారీ ప్రభుత్వం..

ప్రజల సంపదను పందికొక్కుల్లా మేస్తున్నారు.. నాలుగు కోట్ల ప్రజలను తాకట్టుపెట్టి 5 లక్షల కోట్లు అప్పు చేశారు.. నకిరేకల్ నియోజకవర్గం తాటికల్ గ్రామంలో భట్టి పాదయాత్ర.. హైదరాబాద్, తరుగు పేరిట క్వింటాకు 12 కిలోల కోతను విధిస్తున్న ఈ దళారీ ప్రభుత్వం రైతులను నిలువునా ముంచుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్రలో భాగంగా 96వ...

మ‌న‌మే గెలుస్తాం..

తుమ్మలూరులో హరితహారం 9వ విడతను ప్రారంభించిన ముఖ్యమంత్రి హరితహారం అంటే కాంగ్రెస్ నాయకులు నవ్వారన్న కేసీఆర్ తెలంగాణలో 7.7 శాతం పచ్చదనం పెరిగిందని వెల్లడి గ్రామ సర్పంచులను ప్రత్యేకంగా అభినందించిన సీఎం హైదరాబాద్ : హరితహారం కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు కాంగ్రెస్ నేతలు శాసన సభలో నవ్వుకున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ పల్లెలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయని...

సుప్రీంకోర్టు తీర్పునే కాలరాస్తారా?

జర్నలిస్టులు కొనుక్కున్న స్థలాన్ని వాళ్లకు ఇవ్వడానికి అభ్యంతరమేమిటి? ఈ స్థలం కోసం ఎదురుచూసి 60 మంది జర్నలిస్టులు నేలరాలిపోయారు ఇంకెంత మంది చస్తే కనికరిస్తారు? వేల కోట్ల విలువైన స్థలమైనందుకే కేసీఆర్ కుటుంబం కన్ను పడింది ఈ స్థలాన్ని కొట్టేయడానికే కేసీఆర్ డ్రామాలాడుతున్నారు జర్నలిస్టుల పక్షాన బీజేపీ పోరాడుతుంది సుప్రీంలో కోర్టు ఉల్లంఘన పిటిషన్ దాఖలు చేస్తాం : బండి.. పేట్ బషీరాబాద్ లోని...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -