Sunday, September 8, 2024
spot_img

Assembly

కొత్త శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ జారీ

గవర్నర్‌ ఆదేశాలతో నోటిఫికేషన్‌ విడుదల ఎంపికైన ఎమ్మెల్యేల జాబితా అందచేసిన వికాస్‌ రాజు అసెంబ్లీలో ఏర్పాట్లు చేస్తున్న అధికారులు హైదరాబాద్‌ : తెలంగాణలో కొత్త శాసనసభ ఏర్పాటుకు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్‌ కుమార్‌ నేతృత్వంలోని...

ఈ ఎన్నికల్లో ఓడిపోలేదు.. కేవలం వెనుకబడ్డాం..

అసెంబ్లీకి వెళ్లకపోయిన ప్రజలతోనే నా జీవితం ఓడిపోయిన ప్రజలకు అందుబాటులోనే ఉంటా ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతూనే ఉంటుంది నన్ను ఆదరించిన సిర్పూర్‌ ప్రజలకు నా కృతజ్ఞతలు బహుజన్‌ సమాజ్‌ పార్టీ చీఫ్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ వెల్లడి.. హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): అసెంబ్లీ ఎన్ని కల్లో ఓడిపోయినప్పటికీ తాను సిర్పూరులోనే ఉంటానని బహుజన్‌ సమాజ్‌ పార్టీ చీఫ్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌...

మిజోరంలో దూసుకుపోతున్న జోరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ పార్టీ

న్యూఢిల్లీ : మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అయిన జోరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ దూసుకుపోతోంది. 40 స్థానాలున్న మిజోరం అసెంబ్లీకి నవంబర్‌ 7న పోలింగ్‌ జరగ్గా.. 80 శాతానికి పైగానే పోలింగ్‌ నమోదైంది. మిగిలిన నాలుగు రాష్ట్రాలతో పాటు ఆదివారమే మిజోరం కౌంటింగ్‌ కూడా జరగాల్సి ఉంది. అయితే క్రైస్తవులు అధికంగా ఉన్న...

ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్‌ రాజీనామా

తమిళిసై సౌందరరాజన్‌కు రాజీనామా సమర్పణ.. ఓఎస్డీ ద్వారా రాజీనామా లేఖను పంపించిన కేసీఆర్ : ఆమోదించిన గవర్నర్‌ తమిళిసై హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ఓఎస్డీ ద్వారా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు పంపించారు. కేసీఆర్‌ రాజీనామాను గవర్నర్‌ ఆమోదించారు. మరోవైపు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌...

హ్యాట్రిక్‌ విజయం కొట్టిన రాజాసింగ్‌

ఓడించేందుకు బిఆర్‌ఎస్‌ చేసిన ప్రయత్నాలు విఫలం అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన వారు అనేకులు.. హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహాల్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌ హ్యాట్రిక్‌ విజయం సాధించారు. రాజాసింగ్‌ హ్యాట్రిక్‌ విజయం సాధించి రికార్డు సాధించారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో వరుసగా రాజాసింగ్‌ గెలుస్తు వస్తున్నారు. 2021లో...

రేపే ఎన్నికల ఫలితాలు

పిసిసి చీఫ్‌ రేవంత్‌ ఇంటివద్ద భారీగా భద్రత హైదరాబాద్‌ : టీపీసీసీ అధినేత, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. మెజార్టీ ఎగ్జిట్‌ పోల్స్‌లో కాంగ్రెస్‌ పార్టీదే అధికారం అని తెలవడంతో రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు అధిక సంఖ్యలో మోహరించారు. గతంలో కంటే ఎక్కువగా పోలీసులను మోహరించారు....

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపెవరిది ?

సంచనం లేపుతున్న ప్రముఖ జ్యోతిష్య పండితులు రాఘవేంద్ర జోష్యం రాజకీయాలలో తాము గెలవడం వేరు, తమ పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవడం ద్వారా గవర్నమెంట్ ని ఫామ్ చేసే స్తాయిలో సీట్లను కైవసం చేసుకోవడం వేరు. రాజకీయాలలో వ్యక్తిగతంగా గెలిచి చక్రం తిప్పాలంటే జీవకారకుడైన బృహస్పతి ,మరియు ఆత్మ కారకుడు అయిన సూర్య భగవానుడి బలం జన్మ...

అన్నిరంగాల్లో యూపి అగ్రగామి

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో దూకుడు అసెంబ్లీలో వెల్లడించిన సిఎం యోగి లక్నో : ఉత్తరప్రదేశ్‌ అన్నిరంగాల్లో అభివృద్ది పథంలో నడుస్తోందని సిఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తోందని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్దేశకత్వరలో రాష్ట్రంపై ఉన్న అభిప్రాయంలో మార్పు వచ్చిందని, ఈరోజు ప్రజలంతా యూపీని ఎంతో గౌరవంతో చూస్తున్నారని...

ఓటర్లపై ఎస్‌.ఐ విష్ణు మూర్తి భూతు పురాణం

నా కొడుకుల్లారా పీ….కి వచ్చారా ఒక్కొక్కరి తాటతీస్తా అంటూ లాటితో ఊగిపోయిన ఎస్‌ఐ పులి తండాలో ఎస్సై మధు నాయుడు కాలర్‌ పట్టుకున్న స్థానిక సర్పంచ్‌ చిలుకూరులో ధాన్యం కాపలా ఉన్న రైతుపై ఎస్‌ఐ దాడి ఎస్‌ఐల తీరుపై ఓటర్లు,ప్రజలు ఆగ్రహం డ్యూటీలు వదిలి సెల్ఫోన్‌ లతో కాలక్షేపం హైదరాబాద్‌ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చివ్వెంల మండల కేంద్రంలోని పోలింగ్‌...

ఇవ్వాళ్టి ట్రేడింగ్ లో లాభం పొందిన అల్ట్రాటెక్ సిమెంట్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 87 పాయింట్లు లాభపడి 66,988కి చేరుకుంది. నిఫ్టీ 37 పాయింట్లు పెరిగి 20,133 వద్ద స్థిరపడింది. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -