Sunday, September 8, 2024
spot_img

Assembly

ఉమ్మడి పాలమూరులో కారు జోరు కొనసాగేనా..?

ఉమ్మడి జిల్లాలో సొంత పార్టీలోనే అసమ్మతి సెగలు.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి టికెట్లు.. అధినేత మనసులో దాగిఉన్న వ్యూహం ఏమిటి..? హైదరాబాద్ :ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న మొత్తం నియోజకవర్గాలు 14.. అయితే అందులో షాద్ నగర్, కల్వకుర్తి, నియోజకవర్గాలను పునర్విభజనలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో కొడంగల్ నియోజకవర్గాన్ని వికారాబాద్ జిల్లాలో విలీనం చేయడం జరిగింది. అయితే...

అనతికాలంలోనే తెలంగాణ అభివృద్ది

ఇందుకు చేస్తున్న పనులే గీటురాళ్లు విమర్శకులకు అభివృద్దితో సమాధానం చెప్పాం కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలకు ప్రారంభం ప్రగతిలో తెలంగాణ ఆదర్శం అన్న కెసిఆర్‌ మెదక్‌ పర్యటనలో పలు అభివృద్ది పనులకు శ్రీకారం మెదక్‌ తెలంగాణ రాష్ట్రం అనతి కాలంలోనే అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు అన్నారు. పరిపాలన చేతకాదన్న వారికి అభివృద్దితో సమాధానం చెప్పామన్నారు. దాదాపు 60, 70...

పార్టీ నిర్ణయమే ఫైనల్‌

దానికి ఎవరైనా కట్టుబడాల్సిందే అందుకు నేనేవిూ అతీతం కాదు మైనంపల్లిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుంది కెసిఆర్‌కు భయమంటే ఏమిటో తెలియదు రెండుచోట్ల పోటీ చేయడం మా రాజకీయ వ్యూహం మహిళా బిల్లు ఆకాంక్ష మహిళలందరిదీ విూడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌, ఎంతటి వారైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని, అందుకు తానుకూడా అతీతం కాదని ఎమ్మెల్యీ కల్వకుంట్ల కవిత అన్నారు. మైనంపల్లి హన్మంతరావు...

వీడిన ఉత్కంఠ…

బారాస పది స్థానాల్లో అభ్యర్థులు ఎంపిక సంబరాలు చేసుకుంటున్న ఖమ్మం నేతలు అభ్యర్థులకు అభినందనల వెల్లువఖమ్మం : భరాసాఆభ్యర్థులు ఉత్కంఠ వీడిరది.. ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నా అభ్యర్థుల జాబితా ముఖ్యమంత్రి కేసీఆర్‌ విడుదల చేయడంతో నాయకులందరూ ఊపిరిపించుకున్నారు. వైరా సెట్టింగ్‌ స్థానం మినహా మిగిలిన చోట్ల పాత వారిని ఎంపిక చేసి ముఖ్యమంత్రి సాహసోపేతమైన...

మెదక్‌లో నా తనయుడుని కచ్ఛితంగా గెలిపించుకుంటాను

వెంకన్న సాక్షిగా చెబుతున్న హరీష్‌ రావు అడ్రస్ గల్లంతు చేస్తా … హరీష్ రావు మెదక్‌లో ఎందుకు పెత్తనం చలాయిస్తున్నడు..! ఆయన గత చరిత్ర మరిచి ఓ డిక్టేటర్‌లా వ్యవహరిస్తున్నడు మల్కాజిగిరిలో తాను..తన కుమారుడు మెదక్‌లో పోటీ మంత్రి కి మాస్ వార్నింగ్ ఇచ్చిన బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి ..!హైదరాబాద్ :- బీఆర్ఎస్ పార్టీకి చెందిన అసెంబ్లీ...

ఉద్యమకారులారా బహుపరాక్..

కేసీఆర్ చేతిలో మళ్లీ పోకండి.. రాష్ట్రంలో రాక్షస పాలన కొనపాగుతోంది.. ఉద్యమాలు చేసే వాళ్లను పోలీసులతో అణిచేస్తున్నరు.. అతి త్వరలో బీజేపీ అభ్యర్థుల ప్రకటన.. నేనెక్కడ పోటీ చేయాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుంది..బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్.. కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులను ఎన్నడో మర్చిపోయారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్...

ఓట్ల కోసం దళితులను ఆగం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి మల్లారెడ్డి

తీవ్ర విమర్శలు చేసిన ఎంపీపీ వైయస్సార్.. దళిత ముఖ్యమంత్రి ఎటుపాయే దళితులకు మూడెకరాలు ఎటుపాయే దళిత బంధు ఎటుపాయే ఈ హామీలు నెరవేర్చకుండా దళితుల భూమి లాక్కోవాలని చూస్తున్నారు రెక్కాడితేనే డొక్కాడని పేద ప్రజల భూములు ఎలా లాక్కుంటారు..? పేద ప్రజల భూములతో వ్యాపారం చేయొద్దు.. మేడ్చల్ మల్కాజ్ గిరి : మేడ్చల్ జిల్లా, మేడ్చల్ మండల్, నూతనకల్ గ్రామంలో 472 సర్వేనెంబర్ భూమిని...

అసెంబ్లీలో ఎగురవేసిన త్రివర్ణ పతాకం

అసెంబ్లీలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన స్పీకర్‌ పోచారం అసెంబ్లీలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. హైదరాబాద్‌: అసెంబ్లీలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. అన్నిరంగాల్లో తెలంగాణ అగ్రగామిగా...

బీజేపీ స్ట్రాంగ్ వార్నింగ్‌..

కన్నెర్ర జేసిన తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి.. ప్రభుత్వ భూముల వేలాన్ని వెతిరేకిస్తున్నాం.. ఎన్నికల నిధుల సమీకరణ కోసమే వేలం.. ఇప్పటికే రూ. 7000 కోట్లు సంపాదించారు.. ఒకప్పుడు వ్యతిరేకించిన కేటీఆర్ ఇప్పుడు అదేపని చేస్తున్నారు.. బీ.ఆర్.ఎస్. కాంగ్రెస్ కుమ్మక్కై భూములు అమ్ముతున్నారు.. హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూముల వేలాన్ని అడ్డుకుంటామని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -