Sunday, September 8, 2024
spot_img

Assembly elections

హ్యాట్రిక్‌ విజయం కొట్టిన రాజాసింగ్‌

ఓడించేందుకు బిఆర్‌ఎస్‌ చేసిన ప్రయత్నాలు విఫలం అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన వారు అనేకులు.. హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహాల్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌ హ్యాట్రిక్‌ విజయం సాధించారు. రాజాసింగ్‌ హ్యాట్రిక్‌ విజయం సాధించి రికార్డు సాధించారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో వరుసగా రాజాసింగ్‌ గెలుస్తు వస్తున్నారు. 2021లో...

ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు

పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చివేత ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందురోజు మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బర్సూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మావోయిస్టులు శనివారం మధ్యాహ్నం ఐఈడీ బ్లాస్ట్‌ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్‌ జవాన్‌లు తీవ్రంగా గాయపడ్డారు. పలువురికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించి...

మఖ్తల్‌లో ‘‘కాంగ్రెస్‌’’ గాలి వీస్తోందా..?

భారీగా నమోదైన ఓట్ల సంకేతమేది… హ్యాట్రిక్‌ కు బ్రేకులు పడినట్లేనా….? మఖ్తల్‌ బ్యాలెట్‌ పోరుపై స్పెషల్‌ స్టోరీ… మఖ్తల్‌ : మఖ్తల్‌ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మఖ్తల్‌ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,42,254 మందికాగా…1,86,860 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత ఎన్నికల్లో 1,64,409 మంది ఓటేశారు. ఈసారి మఖ్తల్‌ నియోజకవర్గంలో...

పోరుకు వేళాయే …

బెట్టింగ్‌ బంగార్రాజులు పోటీ ఏదైనా బెట్టింగ్‌ ఉండడం ఖాయం అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి మారిపోయింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా.. అందరి ఫోకస్‌ తెలంగాణపైనే ఉన్నాయి. అందుకే ఈ ఎన్నికలపైనా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. గత కొద్దీ రోజులుగా తెలంగాణ ఎన్నికలపై ఉత్కంఠ మూడిరతలు పెరిగింది. రాజకీయ నేతలనే కాదు.. సామాన్యుడిని కదిపినా.. తెలంగాణ ఎన్నికల గురించే...

తెలంగాణలో ప్రచారానికి తెర

సాయంత్రం 5 గంటలతో ముగిసిన ప్రచారం చివరి రోజు జోరుగా రాజకీయ పార్టీల ప్రచాహోరు పోలింగ్‌ రోజు కార్యాలయాలకు సెలవులు ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు విధిగా సెలవు ఇవ్వాలి ఆదేశాలు ఇచ్చిన ఎన్నికల అధికారి వికాస్‌ రాజు సెలవు ఇవ్వని సంస్థలపై చట్టప్రకారం చర్యలు నగరంలో అమల్లోకి వచ్చిన 144 సెక్షన్‌ హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మరో రెండు...

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు

ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలను కాజేసిన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో హింసాత్మక సంఘటనలు సామ రంగారెడ్డి కి మద్ధతుగా యోగీ ఆదిత్యనాథ్ ప్రచారం హైదరాబాద్ : కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవే రలేదని, మిగులు బడ్జెట్​తో ఏర్పడ్డ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. ఎల్బీనగర్ లో సామ...

కంటోన్మెంట్‌లో సాయన్న కూతరును గెలిపించాలి

బిఆర్‌ఎస్‌తోనూ అభివృద్ది సాధ్యమని నిరూపించాం ప్రచారంలో మంత్రి కెటిఆర్‌ పిలుపు హైదరాబాద్‌ : కంటోన్మెంట్‌ అభివృద్ధి బాటలో మరింత ముందుకు సాగాలంటే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నందితను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. కంటోన్మెంట్‌ పరిధిలోని భూములకు బదులు ఇతర చోట భూములిస్తామంటే కేంద్రంలోని బీజేపీ సర్కారు ఒప్పుకోవడం లేదని మండిపడ్డారు. కంటోన్మెంట్‌...

ఓటంటే మన ఐదేళ్ల భవిష్యత్‌

ఎవరికి వేస్తే రాష్ట్రం పదిలమో ఆలోచించాలి ఒక్కో పార్టీ వెనక ఎవరున్నారో చూడాలి కరెంట్‌, సాగు, తాగునీటి సమస్యలు పరిష్కరించాం పదేళ్లకు ముందు.. పదేళ్ల తరవాత.. ఆలోచించాలి గోదావరి వరదలు రాకుండా కరకట్టలు నిర్మించాం వాగులపై హైలెవల్‌ బ్రిడ్జిలు నిర్మించుకున్నాం నియోజకవర్గానికో ఆస్పత్రి నిర్మించుకున్నాం గతంలో పాలకులు తెలంగాణను విస్మరించారు వజ్రం తునకలా పాత ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్‌తోనే తెలంగాణకు శ్రీరామరక్ష ప్రజాశీర్వాదసభల్లో సీఎం కేసీఆర్‌ పిలుపు వరంగల్‌ :...

తండ్రి సెంటిమెంట్ ఎవరికి ఫలించేను..!

కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇద్దరు మహిళల తండ్రి సెంటిమెంట్ పోటీ ఆసక్తికరం.. ప్రచారంలో ఇరువురు ఎదురుపడిన సందర్బంలో పరస్పరం ఆలింగనం.. నియోజకవర్గంలో ఇద్దరు ఆడబిడ్డల ప్రశాంత రాజకీయ పోరు ఎన్నికల బరిలో నిలిచి గెలిచేది ఎవరు.? వెన్నెల, లాస్య నందితల రాజకీయ ప్రచారంపై తీవ్ర చర్చ హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. మరో వైపు టికెట్లు ఖరారైన...

కాషాయసంద్రంగా మారిన ఓరుగల్లు గడ్డ

ఎర్రబెల్లి ప్రదీప్ రావు వెంట కాషాయం జెండా పట్టి కదిలిన ప్రజలు. వరంగల్ తూర్పు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు శుక్రవారం నామినేషన్ వేసేందుకు గాను భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సమాచార, బ్రాడ్‌కాస్టింగ్ శాఖ, యువజన వ్యవహారాలు, క్రీడా శాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ముఖ్య...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -