Sunday, September 8, 2024
spot_img

ap news

17వరోజుకు చేరిన అంగన్‌వాడీల సమ్మె

పోస్టుకార్డు ఉద్యమం చేపట్టిన మహిళలు కోనసీమ జిల్లాలో ముగ్గిరిని సస్పెండ్‌ చేసిన అధికారులు కోనసీమ : సమ్మెబాట పట్టిన వాలంటీర్లపై జగన్‌ సర్కార్‌ ఉక్కుపాదం మోపుతోంది. సమ్మెకు దిగిన వాలంటీర్లను సర్వీస్‌ నుంచి టెర్మినేట్‌ చేయాలని సర్కార్‌ నిర్ణయించింది. కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపాలిటీలో బుధవారం సమ్మెకు దిగిన 18 మంది వాలంటీర్లలో ముగ్గురిని తప్పించాలని కలెక్టర్‌...

అర్హులకు సంక్షేమ పధకాలు అందేలా చూడాలి

విశ్వసనీయతకు మారుపేరుగా వైసిపి నిలుస్తోంది ప్రభుత్వ కార్యక్రమాల్లో పొరపాట్లకు తావీయరాదు ప్రతిష్టాత్మకంగా పెన్షన్లు, చేయూత, అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ కలెక్టర్లతో సమీక్షించిన సిఎం జగన్‌ అమరావతి : అర్హులకు సంక్షేమ పధకాలు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని, విశ్వసనీయతకు మారుపేరుగా వైసిపి ఉండాలని సిఎం జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి,...

అట్టహాసంగా ఆడుదాం ఆంధ్రా పోటీలు

నల్లపాడులో జ్యోతి వెలించి ప్రారంభం దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచేలా క్రీడలు ఆణిముత్యాల్లాంటి క్రీడాకారులను ఎంపిక చేయడమే లక్ష్యం ఫిబ్రవరి 10 వరకు క్రీడల నిర్వహణ అన్నిరకాలుగా ప్రోత్సహిస్తామన్న సిఎం జగన్‌ అమరావతి : ఆడుదాం ఆంధ్రా పోటీలను సీఎం జగన్‌ ప్రారంభించారు. గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా కాలేజీలో వీటిని ప్రారంభించారు. క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం...

ఉద్యమాంధ్రప్రదేశ్‌గా ఆంధ్రా..

హామీలు నెరవేర్చడంలో జగన్‌ విఫలం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అమరావతి ; ఆంధ్రప్రదేశ్‌ ఉద్యమాంధ్రప్రదేశ్‌గా మారిందని ఇందుకు సమ్మెలే నిదర్శనమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. అంగన్‌వాడీలు, మున్సిపల్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో విఫలం అయ్యారని అన్నారు. పాదయాత్రలో నోటికొచ్చిన హామీలు ఇచ్చిన జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన...

కలసి పోరాడితేనే జగన్‌ను ఓడిస్తాం

తెలంగాణలో అలాగే విజయం సాధించాం ఇక్కడా అన్ని పార్టీలు కలసి ముందుకు రావాలి పార్లమెంట్‌ను రక్షించలేని బిజెపివి డ్రామాలు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్య ఏపీలో రాజకీయ పరిస్థితులు అనిశ్చితంగా ఉన్నాయని, జగన్‌ను ఎదుర్కోవాలంటే ఏపీలో అన్ని పార్టీలు కలవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూచించారు. కలసి పోరాడితేనే జగన్‌ను ఓడిరచగలుగుతామని అన్నారు. తెలంగాణలో ఇలానే...

తిరుమలకు పోటెత్తిన భక్తులు

అర్థరాత్రి నుంచే వైకుంఠద్వార దర్శనం నిత్య కైంకర్యాల తరవాత దర్శనాలకు అనుమతి ఉత్తరద్వారా దర్శనంతో పులకించిన భక్తజనం తిరుమల : తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకవజాము నుంచి తెరుచుకున్న వైకుంఠ ద్వారం గుండా స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా తిరుమలలో ఏడు కొండలు పూర్తిగా జనంతో నిండిపోయాయి. విఐపీలు, సామాన్యులు అంతా ఉత్తర...

ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ కేసు

విచారణను నేటికి వాయిదా వేసిన హైకోర్టు లోకేశ్‌పై ఎసిబి కోర్టులో మరో పిటిషన్‌ విజయవాడ : ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో లిఖితపూర్వక వాదనలు ఇవ్వాలని ఏపీ హైకోర్టు సూచించింది. చంద్రబాబు తరపున న్యాయవాదులు శుక్రవారం...

మరో సింహం మృతి

తిరుపతి ఎస్వీ జూలో మరో సింహం మృతి వృద్ధాప్యం కారణంగా చనిపోయినట్లు చెప్పారు నాలుగు రోజుల క్రితమే మరో సింహం మృతి తిరుపతి : తిరుపతి శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో మరో సింహం మృతి చెందింది. ప్రస్తుతం చనిపోయిన సింహం వయసు 23 సంవత్సరాలని, వృద్దాప్యం కారణంగా మృతి చెందినట్లు క్యూరేటర్‌ సెల్వం వెల్లడిరచారు. ఇటీవల జన్యు సంబంధిత...

కరోనా కొత్త వేరియంట్‌తో ఎపి అప్రమత్తం

శబరి యాత్రలకు వెళ్లే వారికి హెచ్చరికలు విజయవాడ : పొరుగు రాష్ట్రం తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్‌ కేసులు 14 నమోదు కాగా, ఏపీలోనూ ఆందోళన మొదలైంది. దీంతో ఆరోగ్యశాఖ అప్పరమత్తం అయ్యింది. అయితే, ఏపీలో ఇప్పటివరకూ కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి...

మేరీమాతను దర్శించుకున్న చంద్రబాబు దంపతలు

విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరితో కలిసి గుణదల మేరీమాతను దర్శించుకున్నారు. మరియమాత ఆలయంలో చంద్రబాబు దంపతులు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో చంద్రబాబు, భువనేశ్వరి పాల్గొన్నారు. మేరీమాత ఆలయానికి వచ్చిన చంద్రబాబుకు వర్ల రామయ్య, జవహర్‌, దేవినేని ఉమ, అశోక్‌ బాబు, కొల్లు రవీంద్ర,...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -