Sunday, September 8, 2024
spot_img

ajay

పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం..

కెమెరామెన్ అజయ్ పై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గన్నేరువరం మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బోయిని పోశెట్టి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాంప్లెక్స్ ముందు కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. నాయకులు మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గం లో పాడి కౌశిక్ రెడ్డి ఆగడాలకు అంతులేకుండా...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -