Friday, April 26, 2024

Airport

అత్యంత పొడవైన సముద్ర సేతు

అటల్‌ బ్రిడ్జికి ప్రధాని మోడీ ప్రారంభం ముంబై : దేశంలోనే అతిపెద్ద సముద్ర వంతెన ‘అటల్‌ బిహారి వాజ్‌పేయి సెవ్రి` నవాశేవ అటల్‌ సేతు’ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారంనాడు ప్రారంభించారు. పట్టణ రవాణా మౌలిక సదుపాయాలు, అనుసంధానాన్ని పటిష్టం చేసి ప్రజలకు రాకపోకల సౌకర్యాన్ని సులభతరం చేయాలనే ప్రధాని విజన్‌లో భాగంగా...

పలు విమానాశ్రయాలకు బెదరింపులు

అప్మత్తం అయిన అధికారుల తనిఖీలు న్యూఢిల్లీ : దేశంలో పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. దేశరాజధాని ఢిల్లీ సహా 7 విమానాశ్రయాలపై బాంబులు వేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఈ మెయిల్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. ఢిల్లీ, జైపూర్‌, లక్నో, చండీగఢ్‌, ముంబై, చెన్నై, అమ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులపై బాంబు దాడి చేయబోతున్నట్లు...

ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు

రాజధాని ప్రాంతాన్ని దట్టంగా కమ్మేసిన పొగమంచు ఉత్తరాది ఎయిర్‌పోర్టుల్లో జిరోకు పడిపోయిన విజిబిలిటీ న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపో యాయి. రాజధాని ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 9.4 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. దీంతో రాజధాని ప్రాంతాన్ని దట్టంగా పొగ కమ్మేసింది. దట్టమైన పొగ మంచు కారణంగా విజిబిలిటీ సరిగా లేక...

18న రానున్న రాష్ట్రపతి ముర్ము

హైదరాబాద్‌ : శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటన నేపథ్యంలో అధికారులు కాన్వాయ్‌ రిహార్సల్‌ నిర్వహించారు. హకీంపేట్‌ విమానాశ్రయం నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయం, సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ వరకూ కాన్వాయ్‌తో రిహార్సల్‌ నిర్వహించారు. ఈ నెల18 నుంచి 23 వరుకూ హైదరాబాద్‌ నుంచి...

వాతావరణం బాగాలేక 18 విమానాలు దారి మళ్లింపు

న్యూఢిల్లీ : ఢిల్లీ లో శనివారం వెదర్‌ సరిగా లేదు. దీంతో ఆ విమానాశ్రయానికి రావాల్సిన 18 విమానాలను దారి మళ్లించారు. కొన్ని విమానాలను జైపూర్‌, లక్నో, అహ్మాదాబాద్‌, అమృత్‌సర్‌కు మళ్లించినట్లు అధికారులు చెప్పారు. లో విజుబిలిటీ వల్ల ఢిల్లీ విమానాశ్రయంలో ఈ పరిస్థితి తలెత్తినట్లు అధికారులు వెల్లడించారు.

స్పైస్‌జెట్‌ విమానంలో సాంకేతిక లోపం

అర్థాంతరగా రద్దు..ప్రయాణికుల ఆందోళన హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన స్పైస్‌ జెట్‌ విమానంలో బుధవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తడంతో అధికారులు రద్దు చేశారు. విమానాన్ని అర్ధంతరంగా రద్దు చేయడంతో 160 మంది ప్రయాణికులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆందోళనకు దిగారు. ఆలస్యంగా స్పందించిన ఎయిర్‌ లైన్స్‌ ప్రతినిధులు బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు...

ఇంఫాల్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద గుర్తు తెలియని ఎగిరే వస్తువు కలకలం…

ఘటన చూసి వెంటనే స్పందించిన ఎయిర్‌ఫోర్స్‌ ఇంఫాల్‌ : మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద గుర్తు తెలియని ఎగిరే వస్తువు కలకలం రేపింది.ఈ విషయం తెలిసిన వెంటనే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ స్పందించింది. రెండు రాఫెల్‌ ఫైటర్‌ జెట్లను రంగంలోకి దించింది. భారత వాయుసేన ఈ విషయాన్ని సోమవారం ధృవీకరించింది. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల...

ఇజ్రాయిల్ నుంచి ఢిల్లీకి..

క్షేమంగా చేరుకున్న భారతీయులు.. ప్రయాణీకులకు స్వాగతం పలికిన కేంద్ర మంత్రి రాజీవ్.. న్యూఢిల్లీ : ఇజ్రాయిల్, హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇరు దేశాలకు చెందిన పౌరులు కూడా మరణించారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ నుండి తన పౌరులు సురక్షితంగా తిరిగి రావడానికి భారతదేశం ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలో ఇజ్రాయిల్...

సిరియా విమానాశ్రయాలపై బాంబుల వర్షం

జెరూసలేం : హమాస్‌ మిలిటెంట్లను తుదముట్టించటమే లక్ష్యంగా గాజాపై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్‌ తాజాగా సిరియాను కూడా లక్ష్యంగా చేసుకుంది. సిరియా రాజధాని డమాస్కస్‌, మరో ప్రధాన నగరం అలెప్పోపై దాడులకు దిగింది. రెండు నగరాల్లోని విమానాశ్రయాలపై బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్‌ సేనల దాడుల కారణంగా రెండు విమానాశ్రయాల్లోని రన్‌వేలు భారీగా...

రన్‌వే పై జారిపడ్డ విమానం

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం ముగ్గురికి గాయాలుముంబై : ముంబై విమానాశ్రయంలో గురువారం ఓ ప్రైవేట్‌ చార్టర్డ్‌ విమానం ప్రమాదానికి గురైంది. భారీ వర్షంలో ల్యాండ్‌ అవుతుండగా రన్‌వే నుంచి జారి పక్కకు వెళ్లిపోయింది. ఘటనా సమయంలో విమానంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. అందులో ముగ్గురు వ్యక్తులు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఏపీలోని...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -