Sunday, September 8, 2024
spot_img

aadab special news

నీలంను అక్కున చేర్చుకుంటున్న ప్రజానీకం..

మా గారిబోళ్ల బిడ్డకే మా మద్దతు.. బిడ్డా నీవు వెనకడుగు వేయకు… మేమంతా నీ వెనుక ఉండి గెలిపించుకుంటాం… నీలం మధుకు భరోసా ఇస్తున్న అన్ని వర్గాల ప్రజలు… మీ బిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వండి.. మన అభివృద్ధి మనమే చేసుకుందాం.. మూడవరోజు సక్సెస్‌ఫుల్‌గా సాగిన పాదయాత్ర.. హైదరాబాద్‌ : బుధవారం మూడవ రోజు నీలం మధు ముదిరాజ్‌ పాదయాత్ర గుమ్మడిదల మండల పరిధిలోని...

తొమ్మిదేళ్ల పాలనలో ఏం చేశావని ఇప్పుడి నవరత్నాలు..

రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నవరత్నాలు గుర్తు రాలేదా.. మా ప్రజా మేనిఫెస్టోకు వణికిపోయి కొత్త నాటకం షురూ.. నీ నవరత్నాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు… నువ్వు ఎంత మభ్యపెట్టిన నిన్ను ఇంటికి పరిమితం చేస్తారు.. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పై ధ్వజమెత్తిన నీలం మధు ముదిరాజ్… పాదయాత్రకు అద్భుత స్పందన.. సర్వమతాలు ఆదరిస్తున్నాయి.. ప్రజలంతా కన్న బిడ్డలా నన్ను అక్కున చేర్చుకుంటున్నారు… ఒక్కసారి...

మీ కొడుకు మీ ఇంటి గుమ్మంలో..

నేడే నీలం మధు ముదిరాజ్‌ పాదయాత్ర ప్రారంభం.. తొలిరోజు షెడ్యూల్‌ విడుదల.. వివరాలు తెలిపిన టీమ్‌ ఎన్‌.ఎం.ఆర్‌. హైదరాబాద్‌ : ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన అంశం నీలం మధు ముదిరాజ్‌ కి బీ.ఆర్‌.ఎస్‌. బాస్‌ టికెట్‌ కేటాయించక పోవడం.. ఇప్పటి వరకు వేచి చూసిన నీలం మధు.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడాలని నిర్ణయించుకున్నారు.. ఇటు...

ధాన్యం టెండర్ల మాయాజాలం!

గ్లోబల్‌ టెండర్ల పేరుతో మిల్లర్లకు మేలు చేసే వైనం.. ఎవరి మిల్లులో ఉన్న ధాన్యానికి వాళ్లే ఓనర్లు..! ధాన్యం కొనుగోళ్లు మొదలు సి.ఎం.ఆర్‌ బియ్యంసేకరణ వరకు అన్ని అక్రమాలే.. తెలంగాణ రాష్ట్ర సివిల్‌ సప్లయ్‌ శాఖపనితీరు అట్టర్‌ ప్లాప్‌.! క్వింటా మద్దతు ధర రూ. 2300లకు కొనుగోలు చేసి,రూ.1900 లకే మిల్లర్లకు అప్పగించే దుస్థితి.. ఒక క్వింటాకు రూ. 400 చొప్పున...

లీకుల వీరుడు వీరారెడ్డి..

ఒప్పొందాలకు తూట్లుపొడిచిన జీ.వీ.పీ.ఆర్.ఈ.ఎల్. సంస్థ.. మిషన్ భగీరథ ప్రాజెక్టులో గొలుసుకట్టు విధానానికి తెరలేపిన వైనం.. నిషేధంలో వున్న సబ్ కాంట్రాక్ట్ పద్దతితో ప్రభుత్వాన్ని మోసం చేసిన ఘనాపాటి.. నాశిరకం పనులతో లీకేజీలతో విలువైన మంచినీటిని మట్టిపాలు చేస్తున్న దుర్మార్గం.. హైడ్రో టెస్టులు నిర్వహించకుండా లంచాలతో జేబులు నింపుకున్న కొందరు ప్రభుత్వ అధికారులు.. ప్రభుత్వం ముందుచూపుతో ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కళ్ళు...

మత్తులో యువత చిత్తు..ప్రశ్నార్థకంగా మారిన తెలంగాణ భవిష్యత్తు..

వారు పుట్టుకతోనే వృద్ధులయ్యారా..? చేవచచ్చి జీవచ్ఛవాల్లా మారారా..? వ్యసనాలకు బానిసలై భవిష్యత్తును మరిచారా..? రాక్షస రాజకీయాలను మార్చే సాహసం చేయలేరా..? యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమనే నిజాన్ని గ్రహించలేరా..? మీరు నిర్వీర్యం అయితే దేశం వెనుకబడిపోతుంది.. ముక్క, చుక్క వదిలేసి భవితవ్యం వైపు చుక్కాని అవ్వండి.. వివేకానందుడి మాటలు ఒకసారి మననం చేసుకోండి.. అంబేడ్కర్ మీకిచ్చిన ఆయుధాన్ని సారించండి.. ఇంకెన్నాళ్లు ఈ వయసుమీరిన రాజకీయుల అరాచకాలు.. యువతరం కళ్లుతెరిస్తేనే...

కొలువడిగేతే కుళ్ళబొడుస్తారా..?

చదువురాని వ్యక్తి ఈ రాష్ట్రంలో మంత్రి కావచ్చు.. పీజీ పూర్తి చేసిన వ్యక్తి అటెండర్ కూడా కాలేకపోతున్నాడు.. మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలుమనకే కావాలంటూ పోరాటాలు చేశాం.. లాఠీ దెబ్బలు తిన్నాం.. రోడ్లెక్కి ధర్నాలు చేశాం.. చదువులను, బతుకులను పాడు చేసుకున్నాం .. తెలంగాణొచ్చి తొమ్మిండ్లయినా ఇంకా ధర్నాలు సేసుకుంటూ పోవాలా.. ! హక్కుల కోసం, అవకాశాల కోసం,...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -