Sunday, September 8, 2024
spot_img

కాంగ్రెస్ రాజ్యం వస్తుంది.. అభివృద్ధి మార్గం నడుస్తుంది…

తప్పక చదవండి
  • హామీ ఇచ్చిన టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య

జనగాం : జనగామ పట్టణ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇటీవల విజయభేరి సభలో సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ పథకాలను ప్రకటించిన నేపథ్యంలో జనగామ పట్టణంలోని వివర్స్ కాలనీ 12 వ వార్డ్ లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొంత పల్లి నాగరాజు, కొండా కిరణ్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్తూ కాంగ్రెస్ పార్టీ పథకాలైన గృహ లక్ష్మి, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, యువ వికాసం, చేయూత 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ, డోర్ టు డోర్ స్టిక్కర్స్ అతికించి వారికి అవగాహనా కల్పిస్తూ.. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటు వేయమని, ప్రజల ఆశీస్సులు కాంగ్రేస్ పార్టీకి ఉండాలని కోరడం జరిగింది.. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు చెంచరపు శ్రీనివాస్ రెడ్డి, జనగామ జిల్లా మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాసం పల్లి లింగాజీ, జనగామ మండల అధ్యక్షులు కొన్నే మహేందర్ రెడ్డి, ఓబీసీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్ చింత కింది మల్లేష్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎండీ మాజీద్, ఎంపీటీసీ సలెంద్ర శ్రీనివాస్, కిసాన్ సెల్ పట్టణ అధ్యక్షులు సుల్తాన్ గోవింద్ రెడ్డి, జనగామ ప్రధాన కార్యదర్శి నోముల రాజు, ఉపాధ్యక్షులు పిట్టల రాజేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రంగు రవి, యూత్ కాంగ్రెస్ నాయకులు సౌడ మహేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాల్నే నరేష్ గౌడ్, కొండా కిరణ్, బత్తిని శివ కృష్ణ, సోషల్ మీడియా నియోజకవర్గ కో కన్వినర్ ఎండీ ఫయాజ్, సోషల్ మీడియా మండల మాజీ కన్వీనర్ యాసరపు పర్శరాములు, ఊళ్లేంగుల మధు, కాసాని విజయ్, మడురి రాజు, చింత కింది నరేష్, కోడం నర్సింహులు, బొల్లం రాజేష్, ఎనగందుల కృష్ణ, మంగళంపల్లి ఎల్లేష్, వనం యాదగిరి, బురెళ్ళి రవి, అంబుజా సాయి, పులి సాయి కిరణ్, రాజకుమార్, శ్రీనివాస్, మాచర్ల సుధాకర్, కే. నరసింహ, భూపతి కాల్వ తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు