Sunday, September 8, 2024
spot_img

శ్రీ రాజ రాజేశ్వర స్వామి సేవలో గుడిసెల రాజేశం గౌడ్ దంపతులు.

తప్పక చదవండి

హైదరాబాద్ : ఆషాఢమాసం బోనాల పండగ సందర్భంగా ..వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మాజీ సీనియర్ మంత్రి గొడిసెల రాజేశం గౌడ్, శ్యామలా దేవి దంపతులు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి దేశ్ కి నేత కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని.. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని.. స్వామిని వేడుకున్నామని తెలిపారు.. ఈ సందర్భంగా దేవస్థాన ఆలయ ప్రధాన అర్చకులు రాజేశం గౌడ్ దంపతులను ఆశీర్వదించి.. శాలువతో సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు