Sunday, September 8, 2024
spot_img

18న రానున్న రాష్ట్రపతి ముర్ము

తప్పక చదవండి

హైదరాబాద్‌ : శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటన నేపథ్యంలో అధికారులు కాన్వాయ్‌ రిహార్సల్‌ నిర్వహించారు. హకీంపేట్‌ విమానాశ్రయం నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయం, సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ వరకూ కాన్వాయ్‌తో రిహార్సల్‌ నిర్వహించారు. ఈ నెల18 నుంచి 23 వరుకూ హైదరాబాద్‌ నుంచి అధికారిక కార్యక్రమాలు కొనసాగించాలని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము తెలిపారు. ఐదు రోజల పాటు రాష్ట్రపతి హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. ఈ నెల 23న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఢల్లీికి వెళ్ళనున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు