Sunday, September 8, 2024
spot_img

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డికి ఊరట

తప్పక చదవండి

సంగారెడ్డి : సుప్రీంకోర్టులో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డికి ఊరట లభించింది. ఆయనపై దాఖలైన కేసును మంగళవారం విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పును వెంటనే సవాల్‌ చేయకుండా ఆలస్యం చేశారని సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ విచారణను జస్టిస్‌ ఎం.ఎం. సుందరేష్‌, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌ ధర్మాసనం చేపట్టింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో సుప్రీం కోర్టులో ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డికి ఊరట లభించింది. సుప్రీంకోర్టులో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డికి ఊరట లభించింది. ఆయనపై దాఖలైన కేసును మంగళవారం విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పును వెంటనే సవాల్‌ చేయకుండా ఆలస్యం చేశారని సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ విచారణను జస్టిస్‌ ఎం.ఎం. సుందరేష్‌, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌ ధర్మాసనం చేపట్టింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో సుప్రీం కోర్టులో ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డికి ఊరట లభించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు