Sunday, September 8, 2024
spot_img

తెలంగాణాలో మారనున్న రాజకీయ సమీకరణలు..

తప్పక చదవండి
  • ఈనాడు రామోజీరావుతో జేపీ నడ్డా అత్యవసర సమావేశం..
  • రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న మీటింగ్..

హైదరాబాద్ :
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు రాజకీయ గురువుగా పేరొందారు.. ఆయన ఒక పార్టీని అధికారంలోకి తీసుకురాగల, లేదా ఒక పార్టీని అధికారం నుంచి దించేయాలన్నా తన మేధస్సుతో నెరవేర్చగలదనేది రాజాకీయ మేధావి వర్గాల్లో వినిపించే మాట.. ఒకప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు, చంద్ర బాబు నాయుడు లాంటి ఉద్దండులను అధికార పీఠంపై కూర్చోబెట్టిన ఘనత ఆయన సొంతం.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తాజాగా ఇదే విషయం చక్కర్లు కొడుతోంది.. శనివారం రోజు హైదరబాదులోని మార్గదర్శి ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు గృహంలో అత్యంత రహస్యంగా కలిశారు జాతీయ బిజెపి అధ్యక్షుడు నడ్డా.. అంధ్రా, తెలంగాణాలో ఇక రాజకీయ సమీకరణాలు మారనున్నాయా..? అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు