Sunday, September 8, 2024
spot_img

కేంద్ర పథకాలతో గ్రామాల అభివృద్ధి

తప్పక చదవండి
  • డబుల్ ఇంజన్ సర్కార్ తోనే రాష్ట్ర అభివృద్ధి

మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ ఎమ్మెల్యే నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మిథున్ రెడ్డి వెంట గ్రామ గ్రామాన ప్రజలు కదలి వస్తున్నారు. నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన బిజెపికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కోడూరు గ్రామంలో బీజేపీ ప్రచారం చేయడం జరిగింది కమలం పువ్వు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థి మిథున్ రెడ్డి గెలిపించాలని జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, ప్రజలను కోరారు. కోడూరు, అప్పయ్య పల్లి, కోడూరు చౌరస్తాలో బిజెపి అభ్యర్థి మిథున్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పి సత్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాండురంగారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అచ్చిగట్ల అంజయ్య, బిజెపి జిల్లా మీడియా సెల్ కన్వీనర్ కోస్గి సతీష్ కుమార్, ఎం తిరుపతిరెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ యాదవ్, యువమోర్చ జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి, బిజెపి జిల్లా కార్యాలయ ప్రాముక్ జాజం సుబ్రహ్మణ్యం, మండల అధ్యక్షుడు రాజు గౌడ్, మండల ఉప అధ్యక్షులు యాట మల్లేష్, మండల ప్రధాన కార్యదర్శి మహేష్ గౌడ్, శశిధర్ రెడ్డి, మండల కోశాధికారి కోటేష్ వాల్మీకి, మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు భూషణ్ యాదవ్, యువమోర్చా అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, దళిత మోర్చా అధ్యక్షులు కృష్ణ మాదిగ, బూత్ అధ్యక్షులు అనుమంతు, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు