Sunday, September 8, 2024
spot_img

ఉత్తమ పనితీరు కనపర్చినందుకు అభినందనలు..

తప్పక చదవండి
  • బస్తీ దవాఖానాలో సేవలనందించిన ఎస్. శ్యామలకు ప్రశంశలు..
  • స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అభినందన కార్యక్రమం..
    హైదరాబాద్ : ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలోని బస్తీ దవాఖానలో ఉత్తమ పనితీరు కనబరిచిన ఎస్ శ్యామల ను
    జిల్లా కలెక్టర్, డీ.ఎం.హెచ్.ఓ. పుట్ల శ్రీనివాస్‌ లు అవార్డును అందజేసి ప్రశంసాపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ డివిజన్ సూపర్‌ వైజర్ ప్రకాష్,
    సి.హెచ్.ఓ. గొంగడయ్య, పీ,హెచ్.ఎన్. కరుణ, శ్యామలని అభినందించారు.. శాలువతో గౌరవించారు.. బస్తీ దవాఖానా హబ్సిగూడలో ఆమె అందిస్తున్న సేవలను ప్రశంసించారు. అలాగే బస్తీ దవాఖాన ఏరియా కౌన్సెలర్ లక్ష్మీ నారాయణ, కూడా శ్యామలను అభినందించారు.. మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో ఉత్తమ ఆరోగ్య సేవలు అందించినందుకు ఉప్పల్ డివిజన్ ఆరోగ్య సేవలు, డీ.ఎం.హెచ్.ఓ. పుట్ల శ్రీనివాస్‌ను కూడా అభినందించారు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు