Sunday, September 8, 2024
spot_img

ఆశా వర్కర్ల సమ్మెకు మద్దతు తెలిపిన భాజపా నాయకులు..

తప్పక చదవండి

హైదరాబాద్ : మండలంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె చేస్తున్న ఆశా వర్కర్లకు మద్దతు తెలిపారు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ ఆశా వర్కర్ల శ్రమ దోపిడీ చేసి, కనీస వేతనం ఇవ్వకుండా,వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా, వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి కేసీఆర్ విధానాన్ని తిప్పికొట్టాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఎల్ములే మల్లయ్య,మాజీ సింగల్ విండో చైర్మన్ కొండ్ర మనోహర్ గౌడ్, మాజీ ఎంపీపీ కొప్పుల శంకర్,మండల అధ్యక్షులు ఉమ్మెర బాల కృష్ణ,కారెం సతీష్, దుర్గం శోభన్, మాజీ సర్పంచ్ వసి ఉల్లాఖాన్, డుబ్బుల జనార్ధన్, చౌదరి నానయ్య,జాడి దిగంబర్, కోల కిష్టయ్య, బిక్షపతి, సత్పుతే తుకారం, పురుషోత్తం చారి,పవన్ పురోహిత్, కుమ్మరి తిరుపతి, రౌతు భుజంగరావు, రాకేష్, పుల్లబోయిన వెంకటేష్, డోకే మల్లేష్, శ్రీమన్నారాయణ, చాప్లే సత్యనారాయణ, దుర్గం కారు, డుబ్బుల నారాయణ, బషీర్ ఖాన్, మడవి కేశవ రావు, ఎల్కరి సంజీవ్, బేనికి శ్యామ్ సుందర్, మురళి గౌడ్, కొప్పుల దిలీప్, గట్టు తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు