Sunday, September 8, 2024
spot_img

సుప్రీం కోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ కలిసిన బీజేపీ అభ్యర్థి శశిధర్‌ రెడ్డి

తప్పక చదవండి

బేగంపేట్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : సుప్రీంకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణను సనత్‌ నగర్‌ నియోజవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా మర్రి శశిధర్‌ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు గురువారం సంజీవ రెడ్డి నగర్‌ లో నివసిస్తున్న అయనను కలిసి కమల గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని మర్రి శశిధర్‌ రెడ్డి అయనను కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు